తమ 11 ఏండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకొంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేకిన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోకిన్ ఇండియాగా మ�
డిసెంబర్తో ముగిసిన మూడవ త్రైమాసికంలో భారత్ ఆర్థికాభివృద్ధి అందరి అంచనాల్ని మించిపోయింది. గురువారం నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్
ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాచింది. ఇన్నాళ్లూ తగ్గుతూపోయిన రిటైల్ ధరల సూచీ గత నెలలో మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 5.55 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఆగస�
Self Employment | ఉన్నత విద్యను అభ్యసించాలి.. చిన్నదో.. పెద్దదో.. ప్రైవేట్ రంగమో.. ప్రభుత్వ సంస్థనో ఏదో ఒక వైట్కాలర్ ఉద్యోగం చేయాలి. ఇదీ నిన్నటి వరకూ యువతరం ఆలోచన. కానీ కరోనా మహమ్మారి యువత ఆలోచనా ధోరణిలో పెనుమార్పుల
బంగారం అంటేనే భద్రత. తాతల కాలం నుంచి పొదుపు అంటేనే బంగారు, వెండి ఆభరణాలు. కానీ ఇది ఒకప్పటి మాట. గత మూడేండ్లుగా నగలపై చేస్తున్న పొదుపు తగ్గుతూ వస్తున్నది. సగటు భారతీయలు వీటికన్నా ఆర్థిక సాధనాల్లో మదుపు చేయడ�
తమ సాఫ్ట్వేర్ను సమర్థించుకున్న ఎన్ఎస్వోన్యూఢిల్లీ: పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా, దానిని అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్�