యూపీఏ ప్రభుత్వ హయాంలోని అవినీతి కారణంగానే బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోయాయని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆరోపించారు. ఈ సమస్యను అధిగమించడానికి వాటిని రద్దు చేస్తూ మ�
మన దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, కంపెనీలు సునాయాసంగా బ్యాంకు రుణాలను ఎగ్గొడుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ‘ఇండియన్ ఎక్స్ప్రెస్' సేకరించిన సమాచారం ప్రకారం, 2019 మార్చి నాటికి నిరర్థక ఆస్తుల(ఎన్
బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ మరింత తగ్గే అవకాశాలున్నాయని కేర్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. 2024-25లో దేశీయ బ్యాంకుల స్థూల నిరర్థఖ ఆస్తుల విలువ 2.1 శాతానికి దిగిరావచ్చునని పేర్కొంది. 2023-24లో 2.5-2.7 శాతాని�
దేశీయ బ్యాంకింగ్ రంగానికి మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.1.50 లక్షల కోట్ల మేర లాభాలు ఆర్జించవచ్చును. దేశ ఆర్థిక పరిస్థితులు కోలుకోవడం ఇందుకు కారణమని విశ్లేషించి�
ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.11,617 కోట్లకుపైగా మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)లను నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)కు బదిలీ చేశాయని రాజ�
కేంద్ర ఆర్థికమంత్రి అందజేసిన సమాచారం ప్రకారం.. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం నిరర్థక ఆస్తులు రూ.66.5 లక్షల కోట్లు. వీటిలోంచి రూ.14.5 లక్షల కోట్లను రద్దు చేశారు.
దేశంలోని బ్యాంక్లు గత ఐదేండ్లలో రూ.10 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిల్ని (ఎన్పీఏలు) రద్దుచేశాయి. ఈ రైటాఫ్తో బ్యాంక్లు వాటి వద్దనున్న ఎన్పీఏలను సగానికి తగ్గించుకోగలిగాయి.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.3,313 కోట్ల నికర లాభాన్ని గడించింది.
దానికి లొంగకుండా ఆర్బీఐ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం రిజర్వు బ్యాంకు చట్టం సెక్షన్-7 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను...
Today lets discuss and understand in depth the various committees that were set up by the Government of India from time to time to strengthen the banking sector. Let us also look at the concept of NBFCs and further also try to analyse the various problems faced by the banking sector in India these days. […]
ఈ ఏడాది ప్రథమార్ధంలో ఎన్పీఏలు పెరగవచ్చంటున్న ఫిక్కీ-ఐబీఏ సర్వే ముంబై, మార్చి 17: గతేడాది ద్వితీయార్ధంలో బ్యాంకుల అసెట్ క్వాలిటీ (ఆస్తుల నాణ్యత) కొంత మేరకు మెరుగుపడినప్పటికీ ఈ ఏడాది ప్రథమార్ధంలో వీటి నాణ