విదేశీ మారక చట్టం ఉల్లంఘనకు సంబంధించిన కేసులో హైదరాబాద్తో సహా దేశంలోని పలు నగరాల్లో జరిపిన సోదాల్లో రూ.2.54 కోట్ల లెక్కలు చూపని నగదును స్వాధీనం చేసుకొన్నట్టు ఈడీ మంగళవారం వెల్లడించింది. ఇందులోని కొంత మొత
సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో నగదు, బంగారం పెద్దఎత్తున పట్టుబడుతున్నది. ఈ నేపథ్యంలో నగదు, బంగారం తదితర విలువైన వస్తువులను రవాణా చేసేటప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలను వెంట తీసుక
ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం ఆధారాలతో సహా బయటపడింది. కోట్ల రూపాయల విలువజేసే రూ.500 నోట్ల కట్టల్ని తన ముందు పరుచుకొని ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే రామ్కుమార్ కొంతమందితో రాజకీయ మ
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో రూ.500, రూ.2000 నోట్ల చెలామణి మూడు రెట్లు పెరిగింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థి