దక్షిణాది రాష్ర్టాలపై హిందీ, సంస్కృత భాషలను రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ విస్తృతంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ త్రిభాషా విధానంపై తన వ్యతిరేకతను ఉధృతం చేశారు. ఉత్తరాది ర�
జనాభా నియంత్రణే దక్షిణాది రాష్ర్టాలకు శాపంగా మారింది. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలకు అధిక మేలు దక్కుతున్నది. దీంతో కేంద్ర పన్నుల్లో తీవ్ర వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కానవస్తున్నది. దక్షిణ�
CM Siddaramaiah:కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. పన్ను చెల్లింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. దీని వల్ల గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి సుమారు 45 వేల కోట్�
జమ్ము కశ్మీర్తో పాటు ఉత్తరాది రాష్ర్టాల్లో చలి వణికిస్తున్నది. కశ్మీర్లో ఎముకలు కొరికే విధంగా చలి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రతతో దాల్ సరస్సు ఉపరితలం పైపొరపై సన్నని మంచు పలక ఏర్పడింది. కశ్మీర్ లోయ
Governor Tamilisai: ఉత్తరాది రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలు కాదు అని, అవి పవిత్రమైన గోముద్రకు సంకేతమని గవర్నర్ తమిళిసై అన్నారు. డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆమె తెలిపారు. �
Heavy Rains | ఉత్తరాది రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ర్టాల్లో గత మూడు రోజు�
హైదరాబాద్ : జనాభా నియంత్రణతో సహా అనేక అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తనకున్న సమాచారం ప్రకారం.. డీలిమిటేషన్ ప్రక్