రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు పరీక్షలతో ప్రతి ఇంటికీ వెలుగులు నింపుతున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్న
తిరుమలలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. వానలకుతోడు చలితీవ్రత పెరగడంతో గజగజ వణుకుతున్నారు. శని, ఆదివారాలు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది.
ఆ బాలికకు నాట్యమంటే ప్రాణం. తల్లి ప్రోత్సాహంతో తనకు ఇష్టమైన పేరిణి నృత్యకళకు మెరుగులు దిద్దుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. నిర్మల్లోని ప్రియదర్శినినగర్కు చ�
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్