బిగ్ బాస్ సీజన్ 5 మొదలై అప్పుడే వారం పూర్తైంది. హౌజ్ నుండి ముందుగా సరయు బయటకు వెళ్లింది. వెళ్లేటప్పుడు తన ఆక్రోశాన్ని కక్కి వెళ్లింది. ఇక సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ జరగగా, ఈ ప్రక్రియ
ఎప్పటి నుండో బిగ్ బాస్ సీజన్ 5 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకే సెప్టెంబర్ 5న గ్రాండ్గా లాంచ్ అయింది. ఈ సారి ఊహించని విధంగా 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్లోఅడుగుపె
సినీ పరిశ్రమకు సంబంధించిన అవార్డ్ వేడుకలలో సైమా ఒకటి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘సైమా’ అవార్డులను (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. కరోనా వలన గత మూడేళ
భారతీయ అమెరికన్లు| అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన పాలనా యంత్రాంగంలో భారతీయ మూలాలున్నవారికి ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. తన యంత్రాంగంలో భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పజెబుతున్నారు. తాజాగా తన పా�
ఢిల్లీ,జులై 3:సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు-2021కు అర్హులైనవారు తమ నామినేషన్లను పంపడానికి లేదా అర్హులైనవారి తరఫున ఇతరులు సిఫారసు చేయడానికిగాను ఆగస్టు 15 చివరి తేదీ అని కేంద్ర హోంశాఖ తె�
హైదరాబాద్ : నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నుంచి నామపత్రాలు స్వీకరించనున్నది. 31న పత్రా�
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ముగ్గురు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరించారు. తలస్సేరి నియోజకర్గం నుంచి పోటీ చేయాలని భావి
తిరువనంతపురం : కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. కన్నూరు జిల్లాలోని తలసేరి నియోజకవర్గం, త్రిశూర్�