రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం రాజ్యసభ సభ్యులుగా నలుగురిని నామినేట్ చేశారు. ఈ నామినేషన్ను కేంద్ర హోం శాఖ నోటిఫై చేసింది. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రింగ్లా, చరిత
Mahabubabad | హబూబాబాద్(Mahabubabad) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా మాలోతు కవిత (Malothu Kavitha) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) వేశారు.
Nallagonda | నల్లగొండ(Nallagonda) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి (Kancharla Krishna reddy) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద�
Gaddam Prasad Kumar | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్( Assembly Speaker) పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) నామినేషన్(Nomination) వేశారు. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్ నామినేషన్పై సంతకం చేశ
తాతా మధు | ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల నియోజక వర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి తాత మధు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ ద�
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి | ఉమ్మడివరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి పోచంపల్లి సోమవారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్నారై | పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేరును ప్రతిపాదిస్తూ టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వివిధ దేశాల టీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి రిటర్నింగ్ అధిక�