వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ పట్టణంలో పలువురు ఆకతాయిలు తమ ద్విచక్ర వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం చేస్తూ పో
గుసగుసలు పెట్టడంలో ఆడవాళ్లదే పైచేయి. పక్కవారికి ఏమాత్రం వినిపించకుండా.. వీళ్ల మాటలు సాగుతుంటాయి. ఎంత చిన్నగా మాట్లాడినా.. తోటి మహిళకు స్పష్టంగా వినిపిస్తాయి. మహిళల వినికిడి శక్తి ఎక్కువగా ఉండటమే దీనికి క�
పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించేలా డీజే ద్వారా మ్యూజిక్ ప్లే చేస్తున్న పబ్ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని హయత్ ప్లేస్ హోటల్ టెర్రస్ మీద �
నగరంలో శబ్దకాలుష్యం మోతమోగిస్తున్నది. ఒకవైపు వాహనాల హారన్లు.. సైలెన్సర్లు..విపరీతమైన ధ్వని పుట్టిస్తుంటే..మరోవైపు రాత్రి వేళల్లో సౌండ్ సిస్టమ్ల మోత గుబగుయ్యిమనిపిస్తున్నాయి. నగరంలో శబ్దకాలుష్యం ఈ రే�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అధిక శబ్దకాలుష్యంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆర్మీ అధికారి సతీశ్ భరద్వాజ్ రాసిన ఉత్తరాన్ని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సుమోటోగా పరిగణ�
జరిమానా| మన ఇంట్లో శుభకార్యమైనా, ఏదైనా వేడుక జరిగినా, ఆకరికి ఎవరైనా చనిపోయినా.. ఇలా సందర్భం, సమయం ఏదైనా మనకు పటాకులు కాల్వడం అలవాటు. అయితే ఇకమీదట అలా చేస్తామంటే కుదరదు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఏడాపెడా బాంబ�