జెంటిల్మెన్ సినిమా తర్వాత మరోసారి నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం నిన్ను కోరి. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి సూపర్హిట్�
టాలీవుడ్ భామలు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ కాంబినేషన్ లో ఫీమేల్ సెంట్రిక్ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాకిని-ఢాకిని టైటిల్ను ఫిక్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ వకీల్సాబ్ సినిమాతో ఈ ఏడాది హిట్ అందుకుంది నివేదా థామస్. ఈ సినిమా హిట్తో నివేదాకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి
‘అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సాధారణ జీవితాల్ని సంక్లిష్టం చేసుకుంటున్నాం. ఒత్తిడిని పెంచుకుంటున్నాం. ఆ ధోరణి నుంచి బయటపడాలి. ప్రేమను పంచే గుణాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే మన జీవితం బాగుండటమే కాకుండా �
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది. కరోనా పాజిటివ్ వస్తే తప్పకుండా పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే. కాని వకీల్ సాబ్ హీరోయిన్ నివేదా థామస్ కరోనాతోనే థియేటర్కు వెళ్లి సినిమా చూసింద�
‘నేను నటించిన ప్రతి సినిమాను తొలి రోజు థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూస్తుంటాను. సినిమాకు లభించే వసూళ్లు, ప్రశంసల కంటే ప్రేక్షకుల స్పందనను నేరుగా గమనించడంలోనే నాకు ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది’ అని చెప్ప�
ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కథానాయిక నివేదా థామస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ‘ కరోనా పరీక్షలో నాకు పాజిటివ్గా తేలింది. స్వీయ నిర్భంధంలో ఉన్నా. వైద్యప�