Heroine | నిత్యా మీనన్ ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ల విషయంలో సాధారణంగా కీలకంగా భావించే "హైట్", "జ�
Nithya Menen | దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టింది మలయాళ బ్యూటీ నిత్యామీనన్. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండె�
‘నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగాను. చిన్నతనం నుంచి చూసిన సంఘటనలు, వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నా’ అని చెప్పింది సుజనా రావు. ‘గమనం’ చిత్రం ద్వారా ఆమె దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నది.
‘సంపన్న కుటుంబానికి చెందిన గౌరి బండ లింగపల్లిలో నివసిస్తూ జర్నలిస్ట్గా పనిచేస్తుంటుంది. డాక్టర్ ఆనంద్ అదే గ్రామంలో ఆసుపత్రి పెట్టాలనుకుంటాడు. వీరిద్దరికి సుబేదార్ రామారావు తోడవుతాడు. తమ సమస్యలు త�
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో మళయాళ సూపర్ హిట్ అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్
అగ్ర కథానాయికల సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తి ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ కెరీర్కు కొద్దిపాటి విరామం రాగానే వారి తదుపరి సినిమా ఏమిటనే ఉత్సుకత అందరిలో నెలకొంటుంది. అనుష్క, నిత్యామీనన్, త్రి�
వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆయన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్�