మాదక ద్రవ్యాల వినియోగం సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని మత్తుపదార్థాలు సమాజంలో వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని, వాటి నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కమ్యూనిటీ ప్రొటెక్షన్ అధ�
రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దుర్భరంగా మారింది. అనేక సమస్యలు అంగన్వాడీలను పట్టి పీడిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు, ఆయాల పో
Farmer Suicide | అప్పుల భారంతో ఓ రైతు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలు పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో చోటు చేసుకున్నది.
Inter Student | ఆ బాలికకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ ఆర్థిక సమస్యల కారణంగానే ఆమెకు చిన్నతనంలోనే వివాహం చేయాలని పేరెంట్స్ నిర్ణయించారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పి ఆ బాలిక అధికారులకు మొరపెట్టుక
ర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.