బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన మహిళను ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాండ్వా జిల్లా, ఖల్వా గిరిజన ప్రాంతంలో శనివారం రాత్రి 1 గంట సమయం�
హైదరాబాద్ నగరం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంధులు రోజురోజుకూ రెచ్చిపోతూ దారుణాలకు పాల్పడుతున్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఆడ చీతా ‘నిర్భయ’ కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. దాని ఆచూకీ కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్ర
ముంబై : దేశ వాణిజ్య రాజధానిలో ఇటీవల జరిగిన మహిళ హత్యాచార ఘటన కలకలం రేపిన క్రమంలో మహిళల భద్రతకు ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో మహిళలపై నేరాలను పరిష్కరించేందు
34 ఏండ్ల మహిళపై లైంగిక దాడి మర్మావయవాల్లో ఇనుపరాడ్డు.. కత్తి పోట్లు.. బాధితురాలు మృతి ముంబై, సెప్టెంబర్ 11: ముంబైలో ఘో రం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సాకీనాకా ప్రాంతంలో 34 ఏండ్ల మహిళపై మానవ మృగం లైంగిక �