1.పార్లమెంట్ సభ్యుడి రాజీనామాను స్పీకర్/చైర్మన్ ఆమోదించే అధికారం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించింది? 1) 42వ 2) 33వ 3) 32వ 4) 45వ 2)పార్లమెంట్ సభ్యులు ఎవరైనా అనుమతి లేకుండా వరుసగా ఎన్ని రోజులు గైర్హాజరు అయితే ఆ స్థానం
తన జీవితాన్ని కీలక మలుపు తిప్పిన ఆ నలభై రోజుల స్పోకెన్ ఇంగ్లిష్ వర్క్షాప్ని ఎన్నటికీ మరువలేదు శ్రావణి. ఇంగ్లిష్ ఎవరైనా చెప్పిస్తారు అందులో వింతేంలేదు. కానీ తమ చేతే ప్రతిరోజు మాట్లాడించి ఆ వేళ నేర్చుకు
క్షిపణుల రూపకల్పన కోసం Integrated Guided Missile Development Programme (IGMDP)ను ప్రారంభించారు. దీనికి ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వం వహించారు. 2008లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు...
ఉపాధ్యాయ వృత్తిని చేపట్టబోయే వారికి బోధనాభ్యసన ప్రక్రియలోని పాఠ్యాంశాలు ఎంత ముఖ్యమో.. బోధనాభ్యసన ప్రక్రియకు సహకరించే, పాఠశాలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. పాఠశాల పరిపాలన, నిర్వ�
ప్రకృతి సంపద, సుందర ప్రదేశాలు, దృశ్యాలు, వన్యజీవులను సంరక్షించేందుకు జాతీయ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాల నుంచి వంట చెరుకును సేకరించడం, పశువులను మేపడం...
ఉత్తరార్ధగోళంలోని సైబీరియాపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం దక్షిణార్ధ గోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు పయనించడం ప్రారంభిస్తాయి. భూమధ్యరేఖను దాటగానే భూభ్రమణం వల్ల...
వివిధ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనున్నది. గ్రూప్-1, గ్రూప్-2 తో పాటు పోలీస్, ఎక్సైజ్, విద్యుత్, నీటిపారుదల, విద్యారంగానికి చెందిన ఎన్నో ఉద్యోగాల భర్తీ...
A light ray passes through a prism of angle A in a position of minimum deviation. Obtain an expression for (a) the angle of incidence in terms of the angle of the prism and the angle...
Certain verbs which show ‘state' or ‘cognition' or ‘perception' can't generally be used in their- informs.
Agree, before, belong, care, concern, consider, doubt, forget, forgave, guess, hate, hear, love...
అసలు పేరు మీర్ తురబ్ అలీఖాన్. బీజాపూర్లో జన్మించాడు. ఉన్నత విద్య అభ్యసించి 24 ఏళ్ల వయస్సులోనే హైదరాబాద్ రాజ్యానికి దివాన్గా చేరాడు. పాలనాపరమైన మెలకువలను ఇంగ్లిష్ అధికారి...
ఆధ్యాత్మిక తత్వ కీర్తనల కవి, రచయిత ఎల్లదాసు. ఈయన 17, 18వ శతాబ్దానికి చెందినవాడు. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ రాజయోగియై ఎన్నో ఆధ్యాత్మిక కీర్తనలను రచించారు. అంతేకాకుండా మెదక్ సమీపంలోని ముత్తాయి కోట �
-భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పాదన 1400 మెగావాట్లు. -దేశంలో విద్యుదుత్పత్తి 1897లో డార్జిలింగ్లో ప్రారంభమైంది. -నైవేలీ థర్మల్ పవర్ స్టేషన్ తమిళనాడులో ఉంది. -చంద్రాపూర్ థర్మల్ పవర్ �
కొంపెల్లి దుర్గాగ్నిహోత్రి ఈయన 1893లో జన్మించారు. నిత్యశివపూజా దురంధరులు. ఆధ్యాత్మికజ్ఞానసంపన్నులు.ఈయన చందంపేట (మెదక్)లో నివసించినట్లు తెలుస్తుంది. రచనలు 1) కృష్ణగారడి (హరికథ) 2) రుష్యశృంగ న్యాయ శతఘ్ని 3) విజ�