సర్ సీవీ రామన్ -1888లో తమిళనాడులో జన్మించిన గొప్ప భాతిక శాస్త్రవేత్త -1928లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు డైరెక్టర్గా పనిచేశాడు -1930లో రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు భౌతిక శాస్త్రంలో నో�
నూతన విద్యావిధానం రూపకల్పనకు గాను మానవ వనరుల అభివృద్ధి శాఖ గతంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరింది. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, నిపుణులు...
ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి. ఈ నోబెల్ బహుమతిని డైనమేట్ను కొనుగొన్న విఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ప్రారంభించారు. వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శ�
అడ్వెంచర్స్ -అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి – యూరిగగారిన్ (రష్యా, 1961) -చంద్రునిపై మొదట కాలు మోపిన వ్యక్తి – నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ (అమెరికా), 1969లోఎడ్విన్ ఆల్డ్రిన్తో కలిసి అపోలో II ద్వారా -అంతరిక్షంలో ప�
1) ప్రజాక్రమము 2) పోలీస్ 3) హైకోర్టు అధికారులు, ఇతర సిబ్బంది 4) జైళ్లు, సంస్కరణ శాలలు, బోర్మటల్ సంస్థలు, ఇతర అట్టి సంస్థలు 5) స్థానిక ప్రభుత్వాలు 6) ప్రజారోగ్యం, మురుగునీటి పారుదల 7) యాత్ర, ఇతర దర్శనీయ స్థలాలు 8) మత్తు�
ఐరాసకు చెందిన ఆర్థిక, సామాజిక, వ్యవహారాల విభాగం ప్రపంచ జనాభా భావి అంచనాలు, 2017 సవరణ పేరుతో నివేదికను వెలువరించింది. ఇవి 25వ అధికారిక అంచనాలు. 2015లో 24వ అంచనాలను...
సుదీర్ఘకాలంపాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో అధ్యయనాల పేరుతో పాలకులు అనేక కమిటీలను నియమించి ఉద్యమ వేడిపై నీళ్లు చల్లేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఉద్యమం వేడెక్కడంతో ప్�
ఇంట్రానెట్ (Intranet): ఒక సంస్థలో లభించే అంతర్గత ప్రయివేట్ నెట్వర్క్ను ఇంట్రానెట్ అంటారు. దీనివల్ల కార్పోరేట్ సంస్థల్లోని ఉద్యోగులందరికి కూడా సమాచారం అందుబాటులో ఉంటుంది. ఎక్స్ట్రానెట్ (Extranet): వ్యాపారానికి స�
గత కొంతకాలం క్రితం అత్యంత ఆవశ్యకంగా ప్రతిఒక్కరిని ఆకర్శించిన అంశం నోట్లరద్దు. వివిధ వ్యక్తులు వివిధ పేర్లతో పిలుస్తున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపిందనడంలో ఎలాంటి సందేహం లేద
అలీనోద్యమ కూటమి (Non Aligned Movement-NAM) -1961బెల్గ్రెడ్లో ప్రారంభమైంది. -ఇందులో 120 దేశాలకు సభ్యత్వం ఉంది. 17 దేశాలు పరీశీలక హోదా కలిగి ఉన్నాయి. -అలీన విధానం అనే పదాన్ని మొదటిసారిగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉపయోగించా�
The teacher decides what methodology or approach to use depending on the aims of the lesson and the learners in the group. Almost all modern course books have a mixture of approaches...
పరశురామ పంతులు లింగమూర్తి -ఈయనది వరంగల్లు జిల్లాలోని మడికొండ గ్రామం. తల్లిదండ్రులు రామమంత్రి, తిమ్మమాంబ. ఈయన తెలుగులో స్వతంత్రంగా వెలసిన తొలి వేదాంత గ్రంథమైన సీతారామాంజనేయ సంవాదం రాశారు. ఇంకా శుకచరిత్ర,