-1888లో తమిళనాడులో జన్మించిన గొప్ప భాతిక శాస్త్రవేత్త
-1928లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు డైరెక్టర్గా పనిచేశాడు
-1930లో రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు
-1954లో భారతరత్న అవార్డు వచ్చింది
-గొప్ప గణిత శాస్త్రవేత్త
-తమిళనాడు ప్రభుత్వం ఇతని విజయాలకు గుర్తుగా ఇతని జన్మదినమైన డిసెంబర్ 22న రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది
-భారత ప్రభుత్వం 1962లో ఇతని 75వ జన్మదినం నాడు సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన కృషికి స్మారక తపాళబిళ్లను విడుదల చేసింది.
-ఇతను ఒక జీవ , భౌతిక శాస్త్రవేత్త
-ఇతను మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం-క్రెస్కోగ్రాఫ్ కనుగొన్నాడు.
-ఇతను మైక్రోవేవ్ కమ్యూనికేషన్లో అధికంగా పరిశోధన చేశాడు.
-ఇతని ప్రధాన విద్యార్థులు- సత్యేంద్రనాథ్బోస్, మేఘనాథ్ సాహ
-ఇతని జ్ఞాపకార్థం చంద్రునిపై ఉండే ఒక అగ్నిపర్వత ముఖం (Crator)కు బోస్ అని పేరు పెట్టారు.
-భారత పరిశోధనశాలల పితామహుడు.
-Council of Scientific & Industrial Research (CSIR) మొదటి వ్యవస్థాపక డైరెక్టర్
-స్వాతంత్య్రం తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధలనకు పునాది వేశారు.
-ఈయన శాస్త్రీయ పరిశోధనలకు 1941లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ అను బిరుదును ప్రధానం చేసింది
-భారతప్రభుత్వం ఇతని జ్ఞాపకార్థం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం ప్రారంభించింది.
-బారత అణుశక్తి పితామహుడు.
-ఇతను ప్రారంభించిన సంస్థలు. Tata Institute of Fundamental Research (TIFR), Trombay Atomic Energy (TAE)
-1955లో జెనీవా , స్విట్జర్లాండ్లో అణుశక్తి శాంతియుతమైన ఉపయోగాల మీద జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో అధ్యక్షుడిగా ఉన్నారు.
-ఈయన కృషి ద్వారా భారత్ 1974 మే 18న తొలి సారిగా అణ్వస్ర్తాన్ని విజయవంతంగా పరీక్షించింది.
-ఇతనికి ఆడమ్స్ ప్రైజ్ వచ్చింది.
-ఇతను జీవ రసాయన శాస్త్రం, జీవ భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేశాడు.
-రైబోజోములు ఏ విధంగా ప్రొటీన్లను నిర్మిస్తాయి అనే అంశాన్ని వివరించినందుకు 2009లో నోబెల్ బహుమతి లభించింది.
-భారత ప్రభుత్వం 2010లో పద్మవిభూషణ్తో సత్కరించినది.
-ఇతని పూర్తి పేరు- చింతామణి నాగేశ రామచంద్రరావు, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త
-2004లో భారత ప్రభుత్వ నుంచి ఇండియన్ సైన్స్ అవార్డ్ పొందిన మొదటి వ్యక్తి.
-జవహర్లాల్ నెహ్రు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్ను స్థాపించాడు.
-సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ రంగాల్లో పరిశోధనలు చేశాడు.
-అవార్డులు-భారత రత్న (2013), శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైజ్ (1998)