‘గోదారి గట్టుపైన’ గోదావరి నేపథ్యంలో సాగే క్యూట్ కథ. ఇందులో ఆద్యంతం ఎమోషన్సే. హీరోహీరోయిన్ల ప్రేమ, తండ్రీకూతుళ్ల భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఫన్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. నేను పక్కా తెలంగాణ యువకుడిని. కే�
‘సినిమా అంటే ఇష్టం. అందుకే నిర్మాణరంగంలోకి వచ్చాను. మంచి కథకోసం చూస్తుంటే దర్శకుడు సుభాష్చంద్ర ఈ కథ చెప్పారు. యూనివర్సల్గా అందరికీ కనెక్టయ్యే ఎమోషన్స్ ఈ కథలో ఉన్నాయి. అందుకే ఈ కథతో నిర్మాతనయ్యాను’ అన�
‘గోదావరిలో పడితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మా ‘గోదారి గట్టుపైన’ ప్రేమలో పడితే బయటకు రావడం కష్టం. అంతగా మీరు సినిమాను ఇష్టపడతారు. ఈ వేసవిలో ఈ సినిమా కూల్ వైబ్స్ ఇస్తుంది’ అన్నారు చిత్ర కథానాయకుడు
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా రూపొందుతున్న రూరల్ లవ్ డ్రామా ‘గోదారి గట్టుపైన’. సుభాష్చంద్ర దర్శకుడు. అభినవ్రావు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుభాష్చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జగపతిబాబు కీలక పాత్రధారి. గురువారం ఈ చిత్ర ఫస్ట్లుక్ని విడుదల చేశారు. లైట్హౌస్ప�
యువనటుడు సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గోదారి గట్టుపైన’. జగపతిబాబు కీలక భూమిక పోషిస్తున్నారు. సుభాస్ చంద్ర దర్శకుడు. అభినవ్రావు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది.
Sumanth Prabhas | తొలి చిత్రం ‘మేం ఫేమస్'తో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు సుమంత్ప్రభాస్. ప్రస్తుతం ఆయన తన రెండో చిత్రంలో నటిస్తున్నారు.