బీజేపీ పాలిత మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానాల్లో అధ్వాన పరిస్థితులు రోగుల ప్రాణాల్ని బలికొంటున్నాయి. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో రోగుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు.
జార్ఖండ్లోని చాటర్కు చెందిన అనితా కుమారి (27) అనే మహిళ రిమ్స్లోని ప్రసూతి, గైనకాలజీ విభాగంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మూడు రోజుల చిన్నారి చీమలు కరవడంతో మృతి చెందింది. యూపీలోని మహోబా జిల్లా
పుట్టినప్పుడు బరువు 710 గ్రాములే.. ఇప్పుడు 1.95 కిలోలు పూర్తి ఆరోగ్యంతో పాప డిశ్చార్జి.. సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్యుల కృషి అమీర్పేట్, జూన్ 1: అవయవాలు సరిగా ఆకారం దాల్చకుండా పుట్టిన పాపను 112 రోజుల పాటు న్యూబార్�