మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల సరఫరాపై ఆరా తీశారు. వివరాలిలా ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిల�
జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సరఫరాపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన ఒక వ్యక్తిని అధీనంలోకి తీసుకొని విచారిస్తున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బుధవ�
పశ్చిమ బెంగాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల సోదాలు రాజకీయంగా అలజడిని సృష్టించాయి. టీఎంసీ నాయకుడు మనోబ్రత జనా భార్య ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ అధికారులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలోని వరంగల్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత జూన్లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్లలో లభించిన మావోయిస్టు డంపు, పేలుడు పదార్థాలు, డ్రోన్ల కే�
దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య శిరీష, అతని అనుచరుడు దుడ్డు ప్రభాకర్ అరెస్టుపై ఎన్ఐఏ అధికారులు స్పందించా రు.