మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో కాంట్రాక్ట్ బేసిక్లో విధులు నిర్వహించే ఎన్హెచ్ఎంల ఉద్యోగులతో పాటు ఫార్మాసిస్ట్ స్టాఫ్, అకౌంటెంట్ల ఆధార్ బేసిడ్ హాజరు లేదన్న నెపం కా
ఎన్హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ ఖన్నా డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రకటన విడుదల చేశా�
జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు జీవో నంబర్ 60 ప్రకారం రూ.15వేల జీతాన్ని పెంచి వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప కార్యదర్శి ఎం నరసింహ, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూన�
రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో బతుకు గడిచే దెట్లా.. అని నేషనల్ హెల్త్ మిషన్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం�
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. పెండింగ్ వేతనాలను కొంతమేర విడుదల చేసింది.