నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజార్టీని అందించాలని బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. తిరుమల హిల్స్లోని క్యాంప్ కార్యాల�
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వన్నెల్(కే) గ్రామ ముస్లింలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. 60 కుటుంబాల పెద్దలు శుక్రవారం సమావేశమై తాము బీఆర్ఎస్ పార్టీకి, ఆర్మూర్ అభ�
వచ్చే ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన 60 కుటుంబాల వారు ప్రకట�
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్, హర్యానాలా దేశం మారకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మా�
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన అస్ర్తాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మీడ
ఇస్లామాబాద్ : పాక్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతిపక్షాలు ప్రధాని ఇమ్రాన్ఖాన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించగా.. ఆ తర్వాత పార్లమెంట్ను రద్దు చేస్తూ ప్రెడి�