ముంబై : ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా మోటార్సైకిల్ ఇండియా మార్కెట్లో తమ వినియోగదారుల అభిరుచులకు తగినవిధంగా సరికొత్త వెహికల్స్ ను అందిస్తోంది. న్యూ ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు మార్కెట్ లో సరికొత్త ట్రెండ్ న
iPhone 14 |ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కూ రాబోయే ఐఫోన్ హాట్ ఫీచర్లపై ఇచ్చిన అంచనాలపై హాట్ డిబేట్ సాగుతోంది. 2022లో రానున్న ఐఫోన్ 14.. 48 మెగాపిక్సెల్ లెన్స్తో రానుందని కూ చెబుతున్నారు.
ముంబై, ఆగస్టు : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల్ ను ప్రవేశపెట్టింది. ‘740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్’ మోడల్ను విడుదల చేసింది. ఈ క�
బెంగళూరు,జూలై : ఒప్పో సంస్థ మరో కొత్త 5జీ ఫోన్ ను విపణిలోకి తీసుకువచ్చింది. డైమెన్షన్ 700 ఉన్న ఫోన్లో మీడియాటెక్ ప్రాసెసర్ ఇచ్చారు. ఫోన్ చూడటానికి ఇంతకు ముందు ఫోన్ లానే ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్య తేడాను �
ముంబై ,జూలై : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్డబ్ల్యూ, భారత మార్కెట్లో సరికొత్త ఎక్స్1 20 ఐ టెక్ ఎడిషన్ను విడుదల చేసింది. కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుక�
ముంబై,జూలై:లగ్జరీ వెహికల్ బ్రాండ్ బీఎమ్డబ్ల్యూ మోటోరాడ్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇటీవల మార్కెట్లోకి ఆవిష్కరించిన విషయం తెలిసిందే…”బీఎమ్డబ్ల్యూ సీఈ04 “పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ను అంద�
ముంబై,జూన్ 29: వోక్స్ వ్యాగన్ బ్రాండ్ నుంచి “టైగన్ మిడ్-సైజ్ ఎస్యూవీ” పేరుతో అతి త్వరలోనే ఇండియా మార్కెట్లోకి రానున్నది. మార్చినెలలో వోక్స్వ్యాగన్ ఈ కారును భారత మార్కెట్లోకి అధికారికంగా ఆవిష్కరించిం�
ముంబై ,జూన్ 2: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పుడు తన న్యూ జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి రెడీ అవుత�
ముంబై, మే11: ప్రముఖ కార్ల బ్రాండ్ హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్యూవీ క్రెటాలో కంపెనీ న్యూ జనరేషన్ 2020మోడల్ను గతేడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇప్పుడు క్రెటా అమ�