హైదరాబాద్ : రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జ్యుడిషీయల్ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఇబ్బందుల్ల
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నూతన న్యాయస్థానాలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కొత్తగా 21 జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలి�
కొత్త రెవెన్యూ జిల్లాలను జ్యుడిషియల్ డిస్టిక్ట్స్గా పరిగణిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సంఖ్య 33కు పెంచినప్పటికీ పాత పది జిల్లాల్లోనే జ్యుడిషియల్ కోర్టులు పనిచేస్తున్నాయి.
కొత్త కోర్టులు| ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన నాలుగు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. నూతన కోర్టులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి