పాటలీపుత్ర నగరం.. మగధ దేశానికి రాజధాని. గోణికాపుత్రుడు తన ధారానగర ప్రయాణంలో భాగంగా పాటలీపుత్రానికి చేరుకున్నాడు. ఆ సమయానికి చీకటి పడిపోయింది. ఆ రాత్రికి సత్రం వెతుక్కునే అవకాశంలేక ఒక ఇంటి అరుగుమీద పడుకు�
మాతంగుడు అవతలి ఒడ్డున చిక్కుబడిపోయాడు. అతని భార్య గుడిసెముందు దీపం పెట్టి మగని రాకకోసం ఎదురు చూస్తున్నది. అప్పటివరకూ చీకటిపడేలోపుగా భర్త తిరిగి వచ్చేస్తాడని ధైర్యంతో ఉన్న ఆమెలో.. అంతకంతకూ ఆదుర్దా పెరగస�
తన పగ సాధించడానికి పుల్కసుడు అనే మాతంగుణ్ని ఎన్నుకుంది చింతామణి.అతడు చాలా భక్తిపరుడు. ప్రతిరోజూ సూర్యోదయకాలంలో గంగలో మునిగి, సూర్యునికి మొక్కుకునేవాడు. ఇంటికి వచ్చి పట్టెవర్ధనాలు పెట్టుకుని తన గుడిసెల
శ్రీసేన మహారాజుకు క్షయరోగం నయమైపోయింది. కానీ అప్పటికే ఆయన వృద్ధుడు. జబ్బు చేయడం వల్ల ఆయనలో వైరాగ్యభావం అంకురించింది. తన జబ్బు నయం కావడానికి సాయపడిన వారికి ముందుగా అర్ధరాజ్యమిస్తానని ప్రకటించినవాడు కాస�
నాపేరు పద్మిష్ట. మాది సుఘోషమనే అగ్రహారం. మా తల్లిదండ్రులకు మేం ఇద్దరు పిల్లలం. మా అన్న ముఖరకుడు జూదరియై ఇల్లు పట్టకుండా తిరుగుతుండేవాడు. వాడి చర్యలతో బెంగటిల్లిన మా తల్లి మరణించింది.
చించినీపురంలో భోజకుడనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వాళ్లకు పార్వతి, లక్ష్మి, సరస్వతి అన్న పేర్లు పెట్టుకున్నాడు. పెళ్లి వయసుకు చేరుకున్న తన కుమార్తెలకు భోజకుడు తొందరపడి.. సర�
చంద్రస్వామి చెప్పినదానికి మదనాంకుడు అంగీకరించలేదు. “మిత్రమా! ఆ విద్యాధర మీద మోజుకొద్దీ నా జీవితంలో పన్నెండేళ్ల కాలం వృథా చేసుకున్నాను. దానితో గడిపిన రోజులు చూస్తుండగానే క్షణాల్లాగా జారిపోయాయి. ఇంత కష్�