దేశీయ ఐటీ దిగ్గజాల నిరాశాజనక ఫలితాలు కొనసాగుతున్నాయి. తాజాగా విప్రో నికర లాభం భారీగా పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,694.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించిం�
ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం రెండు రెట్లు పెరిగింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,511 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,606 కోట్ల నికర లాభాన్ని గడించింది.
న్యూఢిల్లీ, జూలై 28: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 70 శాతం తగ్గి రూ.30
ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంక్ అయిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) నికరలాభాన్ని భారీగా పెంచుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ నికరలాభం 26.94 శాతం వృద్ధిచెంది రూ. 373.16 కోట్లకు చేరినట్టు బ్యాంక్ తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,510 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ). క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో న�
న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి దెబ్బ సగటు జీవితోపాటు అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థలపైనా బాగానే పడింది. గ్లోబల్ ఆయిల్ జెయింట్ సౌదీ అరామ్ కో సంస్థ లాభాలు 2020లో దాదాపు సగ�