బోర్డు పరీక్షల విధానంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. నూతన విద్యా విధానం ప్రకారం 12వ తరగతి బోర్డు పరీక్షలు గతంలో లాగే రెండు విడతలుగా నిర్వహిస్తారు. అలాగే 10, 12 తరగతుల తుది పరీక్షల ఫలితాల్�
నూతన విద్యా విధానం(ఎన్ఈపీ)కి అనుగుణంగా సవరించిన ఎన్సీఈఆర్టీ పుస్తకాలను 2024-25 విద్యాసంవత్సరం నుంచి పాఠశాలల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని కేంద్ర విద్యాశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు.
నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు ప్రయత్నాలను విరమించుకోకుంటే మిలిటెంట్ పోరాటాలు తప్పవని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) రద్దుకు ఉద్యమిద్దామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఎన్ఈపీ ద్వారా విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు కేంద్రంలోని బీజేపీ సర
నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిల నీతిని ప్రయోగిస్తున్నది. కొత్తగా ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్�
మరో నాలుగు భారతీయ భాషల్లో కూడా జాతీయ నూతన విద్యా విధానానికి ఏడాది పూర్తి జాతి నిర్మాణంలో ఎన్ఈపీ కీలకమన్న ప్రధాని మోదీ ఏబీసీ, విద్యాప్రవేశ్ తదితర ప్రొగ్రామ్ల ప్రారంభం న్యూఢిల్లీ, జూలై 29: జాతి నిర్మాణం �