అణగారిన కులాల అభ్యున్నతే లక్ష్యంగా స్వేరోస్ పని చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి, స్పేరో వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంల�
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్చే నేడు ప్రారంభం కానున్న భీమ్ దీక్షలో పాల్గొనేందుకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్వేరో కమిటీ విద్యార్థులు బయ
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు మహిళలు ఏకంగా ఇంటి యజమానులైన వృద్ధ దంపతులను అతి దారుణంగా హత్య చేశారు. కలకలం సృష్టించిన ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం వెలుగుచూసింది.
Minister Ponguleti | ఎంతో చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపం(Buddhist stupam) ప్రాధాన్యతను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(
Minister Ponguleti) అన్నారు.
మండలంలోని రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్స్, పవర్ ఇండస్ట్రీస్ను రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు సందర్శించారు. ఫ్యాక్టరీలో చెరుకు నుంచి పంచదార తయారు చేసే వి�
Palaru river | నేలకొండపల్లి మండలం సుద్దేపల్లిలో విషాదం నెలకొన్నది. పాలేరు ఏటిలోకి దిగిన ముగ్గురు మృతిచెందారు. గురువారం ఓ యువకుడు చేపలవేటకోసం పాలేరు నదిలోకి దిగాడు.