Overhaul Of NTA | నీట్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాల నిరసనలతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
నీట్ పేపర్ లీక్పై నిరసనలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో పార్లమెంట్ ఉభయ సభలు గురువారం వరుసగా నాలుగవ రోజు కూడా స్తంభించిపోయాయి. ఎటువంటి కార్య�
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సామాజిక కార్యకర్త వాంగ్చుక్ నిరాహార దీక్షను చేపట్టడం పెద్దయెత్తున చర్చకు దారితీసింది.
జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశి
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
నీట్-యూజీ పరీక్ష రద్దుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. నీట్ లీకేజీ దేశ యువతపై జరిగిన నేరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. ప్రధాని మోదీ చెప్తున్న అమృత కాలం.. దేశానికి విష యుగంగా మారిం�