వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం నీట్ నిర్వహించగా, మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో ఇద్దరు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ఉండగా, నిబంధనల ప్రకారం అధికారులు 1:30 గంటలకే గేట్లు మూస
మామునూరులోని జవహర్ నవోదయ కేంద్రంలో ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ పరీక్ష కేంద్రంలో 240 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీ
మండల కేంద్రంలోని ఫార్చ్యూన్ బట్టర్ఫ్లై సీనియర్ సెకండరీ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయం త్రం 5.20 గంటల వరకు పరీక్షను నిర్వహించారు.
వైద్య విద్య (ఎంబీబీఎస్, డెంటల్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-2024 ప్రవేశ పరీక్ష ఆదివారం జరుగనున్నది. ఇందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నల్లగొండ సిటీ కో ఆర
నీట్-పీజీ 2023 కటాఫ్ను జీరోకు తగ్గించడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ)ని కోర్టు ఆదేశించింది.
ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల కోసం ప్రభుత్వం నీట్ పరీక్షలు నిర్వహించింది. ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని 8 కేంద్రాల్లో 2778 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైయ్యారు.
నీట్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా నీట్ పరీక్ష కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు.
2023-24 విద్యాసంవత్సరానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష(నీట్)ను ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.