MLA Marri rajashekar reddy | మల్కాజిగిరి నియోజకవర్గంలో నవోదయ విద్యాలయంతోపాటు వాజ్పేయినగర్లోని డిగ్రీ కళాశాలలో రుసా (రాష్ట్రీయ ఉచాతార్ శిక్ష అభియాన్) పథకాన్ని అమలు చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ
Navodaya Vidyalaya | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ లాభం లేకుండాపోయింది. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం విడుదల �
MP Arvind | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే నవోదయ విద్యాలయాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకున్నాడని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.
రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు
దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 8 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద�
క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరు ఎన్సీసీ అని, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ, ఏపీ డీడీజీ డైరెక్టర్ ఎయిర్ కమోడోర్ ఎంవీ.రెడ్డి అన్నారు.
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి (2024-25)లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాలు విడుదలైనట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నవోదయ చట్టంలో ఉన్నా.. కాన�
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్న�
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష�