మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండటానికి సూత్రాలు వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లోనో, మెడిటేషన్ యాప్స్లోనో ఉంటాయనుకుంటారు. కానీ, మనం తినే ఆహారంలోనే ఆ రహస్యం దాగుంది.
కేంద్ర ప్రభుత్వం వికారాబాద్ సమీపంలోని దామగుండంలో నిర్మించతలపెట్టిన వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుందని స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు చిన్నా పెద్ద సేదతీరేందుకు ఉపయోపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లోని ప్రకృతివనంలో ఓ ఇద్దరు వృద్ధులు ఇలా సరదాగా ఉయ్యాల ఊగుతూ ‘�
మన దేశంలో పండే పండ్లు, కూరగాయల్లో దాదాపు 40 శాతం మేర వృథాగా కుళ్లిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతులకు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడం. ఉన్నా ఆ ఖర్చును రైతులు భరించలేకపోవడం.
అక్కడ బ్యూటీపార్లర్లు ఉండవు. బొటాక్స్ చికిత్సలు లభించవు. సౌందర్య ఉద్దీపన లేపనాలు విక్రయించరు. అయినా సరే.. గిరిజన మహిళలో ఇదీ అని చెప్పలేని మెరుపు. అమాయకత్వం వల్ల వచ్చింది కావచ్చు. ప్రకృతి ఒడిలో పెరగడం వల్�
చుట్టూ పచ్చని పంట పొలాల నడుమ ఆధునిక దహన వాటికలు, వచ్చిన వారు కూర్చునేందుకు కుషన్ చైర్లు, ఆధునిక హంగులతో బాత్రూంలు, మధ్యలో పచ్చని మొక్కలతో పార్కును తలపిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కోదాడ పట్టణంలో వైకుంఠ
ఒకప్పుడు సర్కారు దవాఖానలో ప్రసవం అంటే పునర్జన్మే. తల్లీబిడ్డలో ఒక్కరే బతుకుతారనే భయమే కారణం. తెలంగాణ ప్రభుత్వం 8 ఏండ్లలోనే ప్రసవాల చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. పంచతంత్ర వ్యూహంతో 2014లో 30 శాతంగా �