దేశ క్రీడారంగంలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. పారదర్శకత, అవినీతి రహిత క్రీడా సంఘాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్'(ఎన్ఎస్జీ) బిల్ను తీసుకొచ్చింది. బుధవారం లోక్సభల�
జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో స్వర్ణం దక్కింది. టేబుల్ వాల్ట్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో రాష్ర్టానికి చెందిన నిషిక అగర్వాల్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. బుధవారం జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో నిషిక.
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో క్రీడారంగానికి అరకొర నిధులే దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడలకు ఈ బడ్జెట్లో రూ. 3,442.32 కోట్ల కేటాయింపులు చేశారు. గ
గోవా వేదికగా జరిగే 37వ జాతీయ క్రీడల కోసం ఆదివారం రాష్ట్ర నెట్బాల్ సెలెక్షన్స్ జరుగనున్నాయి. మహబూబ్నగర్లోని డీఎస్ఏ గ్రౌండ్స్లో పురుషుల, మహిళల ఆటతీరును పరిశీలించి జట్లను ఎంపిక చేయనున్నారు.
జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల్లో తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు హమ్జాబిన్ ఒమర్ బరిలోకి దిగుతున్నాడు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల కోసం డబ్ల్యూఎఫ్ఐ విడుదల చేసిన ఓటర్ల జాబితా�
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు(డబ్ల్యూఎఫ్ఐ), బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆయనకు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనలు, వారిపై పోలీసుల వైఖరి తదితర ఘటనలు ద�
ధన్వాడ మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకు ల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రాజారాం తెలిపారు.
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ అదరగొడుతున్నది. పోటీలకు ఐదో రోజైన మంగళవారం రాష్ట్ర ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 100మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో రాష్ట్ర యువ అథ్లెట్ అగసర నందిని(13.38సె) రజత పతకంతో మెరిసి
PM Modi | గుజరాత్లోని అహ్మదాబాద్లో 36వ జాతీయ క్రీడల ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించిన తీరును తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్�
కడ్తాల్ : మండల పరిధిలోని ముద్విన్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి పెన్కాక్ సిలాట్ టోర్నికి ఎంపికైన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. 2019లో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెన్�