రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జనాభాలో 60శాతమున్న బీసీలకు 2, 6శాతం జనాభా కలిగిన రెడ్లకు సీఎం సహా 4 మంత్రి ప
కులగణనపై జీవోల పేరిట కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 7 నుంచి 60 రోజుల వరకు డెడ్లైన్ విధిస్తున్నాం’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌ�
బీసీల రిజర్వేషన్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం బీసీ సంఘాల ఆధ్వ�
కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి మోసగించిందని, ఆ పార్టీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకభావం ఉన్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు.
బీసీల సాధికారత సాధనే లక్ష్యంగా ఈ నెల 15న హైదరాబాద్ ఎల్బీనగర్లోని కేబీఆర్ కన్వెన్షన్లో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహించనున్నుట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ వెల్లడించా�
బీసీల సమగ్ర సామాజిక అభివృద్ధికి, మండల్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.