జిల్లా అధికారులు ఎట్టకేలకు నిద్ర లేచారు. విగ్రహాలకు ముసుగులు వేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా వివిధ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ ‘కోడ్ కూసినా నిద్ర లేవని యంత్రాంగం’ శీర్
Maharastra | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించాడు. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏ�
ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్�
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తోపాటు వివిధ రాష్ర్టాల నాయకులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశ�
ఒక అరుదైన సందర్భం.. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో మరో రాజకీయ పార్టీ నేతలు పాల్గొనడం.. పార్టీ కార్యాచరణను స్వాగతించడం నిజంగా అరుదైన సన్నివేశం. బుధవారం తెలంగాణ భవన్లో ఇలాంటి దృశ్యం ఆవిష్కారమైంది. తెలంగాణ ర