జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్�
అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తాత జోగినపల్లి కేశవరావు, ఆయన లాంటి లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పోరాడినందుకు గర్వపడుతున్నానని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల నమూనా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా �
Minister KTR | అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తాత జోగినపల్లి కేశవరావు, ఆయన లాంటి లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాన్ని తలచుకుని గర్వపడుతున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఈ రోజు మనం అనుభవ�
17న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. సెప్టెంబర్ 17 సువిశాల భారత్లో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు..రాచరిక పాలన నుంచి ప�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం, జిల్లా అటవీ శాఖ కార్యాలయాల్లో సర్ధార్ వల్లాభాయ్ పటేల్ జయంతి, జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, సీసీఎఫ్ శరవ�
తెలంగాణ చరిత్రలో 17 సెప్టెంబర్ 1948 ఒక మైలురాయి. కానీ ఆ రోజేం జరిగింది? దాని తర్వాత పరిణామాలేమిటి? వీటిని సమగ్రంగా చర్చిస్తేనే ఆ రోజును ఎలా జరుపుకోవాలో ప్రజలకే అర్థం అవుతుంది.