భారత ప్రభుత్వ విద్యా శాఖ విడుదల చేసిన నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)-2025, ఇంజినీరింగ్ విభాగంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇని�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్కు అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) 2025 పదో ఎడిషన్ ర్యాంకింగ్ను శుక్రవారం విడుదల చేసింది. ఈ ర్యాంకి�
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 24వ ర్యాంక్ దక్కింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పనితీరుపై భారత ప్రభుత్వ విద్యా �
రాష్ట్రంలోని విద్యాసంస్థలు 2025 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్లలో మిశ్రమ ప్రదర్శన కనబరిచాయి. ఉస్మానియా యూనివర్సిటీ గణనీయమైన పురోగతి సాధించగా, నిట్-వరంగల�
ఒక వైపు అధికార కాంగ్రెస్ ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ తమ 7వ గ్యారెంటీగా నిత్యం ప్రకటిస్తుండగా, మరోవైపు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ‘ప్రజాస్వామిక హక్కుల’పై �
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ నిర్ఫ్లో 12వ ర్యాంకు సాధించి మెరిసింది. గత రెండేండ్లలో ఐఐటీహెచ్ నిర్ఫ్ ర్యాంకింగ్ 14 ఉండగా ఈ ఏడాది 12వ ర్యాంకు వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్�