సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన విషయం తెలిసిందే. 2025 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా 44 మంది ఎంపికవ�
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించిన మారం పవిత్రను మంగళవారం పెన్పహాడ్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంఈఓ, పాఠశాల హెచ్ఎం నకిరేకంటి రవి, ఉపాధ్యాయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మాన�
నిర్మల్ చైన్గేట్, సెప్టెంబర్ 18: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డు గ్రహీత మడిపల్లి భద్రయ్య కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించారు. 1945 జనవరి 17న నిర్�