Bus accident | మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో 64 మందికి గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుక�
IT raids | మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల ఓ జ్యుయెలరీ దుకాణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ను తప్పించుకునేందుకు ర�
Maharashtra | మహారాష్ట్ర ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగేందుకు మంచినీళ్లు లేక ఎన్నో గ్రామాల ప్రజలు అలమటించిపోతున్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతూ.. కిలోమీటర్ల మేర నడ�
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రైతురాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కదలిరావాలని, బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపు�
ఖమ్మం: రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతోనే సాగు రైతుల మనుగడ ఆధారపడి ఉందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయ అన్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా రైతులు, ఉద్యానశాఖ అధికారులతో
విశాఖ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ రవాణానాగ్పూర్, ఏప్రిల్ 24: ఆక్సిజన్ను వేగంగా రవాణా చేసేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు సేవలను ప్రారంభించాయి. గురువారం విశాఖపట్నం నుంచి 100 ట�
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల జకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో 22 మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఘటనపై ప్ర
కరోనా రోగి | ఓ కరోనా రోగి ఆక్సిజన్ మాస్కు ధరించి ధర్నాకు దిగాడు. మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యం అందకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.