కృష్ణ, జూన్ 15 : మండలంలోని గుడెబల్లూర్లో మంగళవారం మారెమ్మదేవి, పోలమ్మతల్లికి ఘనంగా ప్రత్యేక పూ జలు నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి కృష్ణానది నుం చి జలాలు తెచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. సా యంకాలం మ
నారాయణపేట టౌన్, జూన్ 15 : హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక�
పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలిఅధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికోస్గి, జూన్ 14: మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలని మండలంలోని ఆయా గ�
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ వెంకటేశ్వర్లుగండీడ్, జూన్ 13 : మండలంలోని జంగంరెడ్డిపల్లిలో చిన్ననర్సయ్య హత్యను మర్చిపోకముందే మరో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఎస్సై రాముడు క థనం మేరకు.. మండలంలోని లిం�
అధికారుల అంచనాలకు మించి వడ్లుధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్థల కొరతనారాయణపేట టౌన్, జూన్ 13 : జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారుల అంచనాలకు
వీసీలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డినారాయణపేట, జూన్ 12 : నకిలీ విత్తనాలు విక్రయిస్తూ తరచుగా పట్టుబడితే అలాంటి నేరస్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. �
పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియానారాయణపేట టౌన్, జూన్ 11: జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. శు�
నారాయణపేట, జూన్ 10 : పోలీస్స్టేషన్ల్లో రిసెప్షన్ అధికారి బాధితులపై మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని రిసెప్షన్ వర్టికల్ అధికారి రాజేందర్ అన్నారు. గురువారం జిల్లాలోని పోలీస్స్టేషన�
నారాయణపేట టౌన్, జూన్ 10 : జిల్లాలో కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. కొవిడ్ నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. 10 రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలను పరిశీలిస్తే క్ర�
భూత్పూర్, జూన్ 9 : కల్తీ విత్తనాలకు చోటు లేకుండా నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని రాష్ట్ర కమిషనరేట్ ఏడీఏ సుధాకర్బాబు అన్నారు. మండలంలోని పత్తి విత్తన కంపెనీలలో, డీలర్ల దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర�
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణఊట్కూర్, జూన్ 9 : జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి పథంలోకి తెస్తామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ అ