ప్రజలు భాగస్వాములు కావాలిప్రతాప రుద్రుడి కోట అభివృద్ధికి కృషిఅటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారిఅమ్రాబాద్, జూలై 29 : అడవుల అభివృద్ధిలో ప్రజ లు భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణ శాఖ మ
గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్పాత కలెక్టరేట్లో దవాఖాన, రైతు బజార్త్వరలో కొత్త కలెక్టరేట్లోకి పాలనా యంత్రాంగంజనరల్ దవాఖానలో ఎంసీహెచ్ నిర్మాణంఉమ్మడి జిల్లా వాసులకు మెరుగైన సేవలుమహబ
జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పొంగిపొర్లిన చెరువులు, వాగులు నీట మునిగిన వివిధ రకాల పంటలు నష్టపోయే అవకాశం ఉందంటున్న వ్యవసాయాధికారులు నారాయణపేట టౌన్, జూలై 25 :వారం రోజుల నుంచి జిల్లాలో మోస్తరు నుంచి �
ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు పస్పుల పుష్కర ఘాటో వద్ద కృష్ణవేణి విగ్రహాన్ని తాకిన వరద నీరు దత్తాత్రేయ క్షేత్రంలోని స్వాములు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి మక్తల్ రూరల్, జూలై 25 : కృష్ణా�
నారాయణపేట టౌన్, జూలై 20 : ఈ నెల 28న నిర్వహించే బాల అదాలత్ కార్యక్రమంతో బాలలు తమ సమస్యలు పరిష్కరించుకునేలా అధికారులు కృషి చేయాలని రా ష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యుడు దేవయ్య తెలిపారు. మంగళవారం పట్�
కరోనా కష్టకాలంలోనూ సజావుగా పథకాల అమలు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి 66 మందికి కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులు పంపిణీ మక్తల్ టౌన్, జూలై 20 : తెలంగాణ ఆడపడుచులకు సీ ఎం కేసీఆర్ అండగా ఉండి, పెండ్లిక�
నారాయణపేట, జూలై 20 : తొలి ఏకాదశి పర్వదినాన్ని పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. భక్తులు ఉద యం నుంచి ఉపవాసాలు నిర్వహించారు. పట్టణంలోని పాండురంగస్వామి, సత్యనారాయణస్వామి, బాలాజీ ఆలయాల్లో అర్చకులు స్
724.4మి.మీ వర్షపాతం నమోదు నిండిన చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు ఊట్కూర్, జూలై 19 : జిల్లాలో ఆదివారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు దంచికొట్టిం ది. వానధాటికి పలు ప్రాంతాలు జలమయమయ్యా�
సమస్యలు పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలి జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ నారాయణపేట టౌన్, జూలై 19 : సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి లేవనెత్తిన సమస్యలు సకాలంలో పరిష్కరించేలా అధికారులు చర�
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నారాయణపేటలో 134.0 మి.మీ వర్షపాతం పొంగిపొర్లుతున్న వాగులు..వంకలు నీట మునిగిన కాలనీలు, తండాలు పలు గ్రామాల్లో రాకపోకలకు ఇక్కట్లు ఊట్కూర్, జూలై 16 : నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండ�
గ్రామాల్లో మంచినీటి ఇబ్బందులు తీర్చాలి కర్ని పెద్ద చెరువును కెనాల్ నీటితో నింపడానికి చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ రూరల్, జూలై 16 : ఈ నెలాఖరు నాటికి
మక్తల్ రూరల్, జూలై 16 : నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని నర్సిరెడ్డి పల్లెలో హరితహారంలో భాగం గా ఆయన మొక్కలు నాటి నీళ్లుపోశారు. ఈ సందర్