అధికారులపై డీఎంవో ఆగ్రహంనవాబ్పేట, మే 27: నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల రోజుల నుంచి టెండర్లు ఎందుకు నిర్వహించడం లేదని జిల్లా మార్కెటింగ్ అధికారి సారిక అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న�
నారాయణపేట రూరల్, మే 25 : జిల్లా కేంద్రంలో లాన్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. ఉదయం 9:30 గంటలకే పోలీసులు, మున్సిపల్ అధికారులు పట్టణంలోని ప్రధాన కూడళ్లకు చేరుకుంటున్నారు. 10 గంటల తర్వాత బయట అనవసరంగా తిరిగేవార�
నారాయణపేట, మే 25 : ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ నిబంధనలు పాటించడంతో కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలని ఎస్పీ చేతన తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 14 రోజులుగా లాక్�
అందుబాటులో లక్ష బ్యాగులు రైతులను ఇబ్బందులు పెడితే సహించం సకాలంలో ధాన్యాన్ని గోదాములకు చేర్చాలి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, మే 25 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో గన్నీ బ్యా�
లాక్డౌన్లో బయట తిరిగేవారిపై చర్యలు తీసుకోవాలికలెక్టర్ హరిచందనమక్తల్ టౌన్, మే 24 : లాక్డౌన్ సమయంలో ప్రజలు కరోనా బారిన పడకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ హరిచందన అధికారులకు సూచించా�
కొనసాగుతున్న బాల్యవివాహాలుగ్రామీణ ప్రాంతాల్లో కొరవడిన అవగాహనబాల్యవివాహాలను అరికట్టడంలో ఐసీడీఎస్ పాత్ర కీలకంమే లోనే పది, ఒకేరోజు మూడు పెండ్లిండ్లను అడ్డుకున్న అధికారులవనపర్తి, మే 23: బాల్యవివాహాలపై అ�
రోడ్లపై ఎక్కడికక్కడ బారీకేడ్లుఅడిషనల్ ఎస్పీ, డీఎస్పీల పర్యవేక్షణజడ్చర్లటౌన్, మే 23 : జడ్చర్ల పట్టణంలోని లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పట్టణ ప్రధాన చౌరస్తాల వద్ద బారీకే�
పకడ్బందీగా అమలవుతున్న లాక్డౌన్ఉదయం పది తర్వాత బయటకొస్తే కేసులేబాలానగర్, మే 23 : కొవిడ్ కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ను విధించింది. ఈ మేరకు బాలానగర్ మండలంలో ఏఎస్సై నాగేశ్వర్రెడ్డి, ట్రైనీ ఎస్సై మ�
నారాయణపేట, మే 22 : జాతీయ స్థాయి ఆశ కార్యకర్తలు ఈ నెల 24న నిర్వహించనున్న సమ్మెను విజయంవంతం చేయాలని ఆశ యూ నియన్ నాయకులు అంజమ్మ, నర్సమ్మ పేర్కొన్నారు. శనివారం మండ లంలోని కోడకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ యూన�
లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించిన అడిషనల్ ఎస్సీ భరత్ నారాయణపేట, మే 22 : లాక్డౌన్ సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని అదనపు ఎస్పీ భరత్ ప్రజలకు సూచించారు. శనివారం డీఎస్పీ మధుసూదన్రావుతో కలిసి పట్టణం�
కలెక్టర్ హరిచందననారాయణపేట టౌన్, మే 21 : జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని, రేపటి నుంచి మరింత పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిచందన తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్
నారాయణపేట టౌన్, మే 21 : కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలను శుక్రవారం కొవిడ్ నిబంధనలు పాటించి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి డోలారోహణం, అభిషేకం తదితర ప్రత్యేక పూజ
ఎల్లూరు వద్ద మోటార్ల మరమ్మతుకు నెల రోజులు పట్టే అవకాశంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మిషన్ భగీరథ అధికారుల సమీక్షమహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ రైతు బజార్ సందర్శనమహబూబ్నగర్, మే 20 : నాగ�