ఎస్పీ డాక్టర్ చేతననారాయణపేట, మే 31: ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే విత్తన వ్యాపారులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ చేతన అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువుల నియంత్రణకు తీసుకోవలస
రికార్డు స్థాయిలో పెరిగిన ధరలుహోల్సెల్ ధర రూ.5.50రిటైల్గా రూ.6 నుంచి రూ.7 వరకు విక్రయంధరలు పెరుగుతున్నా తగ్గని డిమాండ్నాగర్కర్నూల్, మే 30 : కోడిగుడ్డు ధర కొత్త రికార్డును సృష్టిస్తోంది. ఐదేండ్లలో ఎప్పుడ
నవాబ్పేట, మే29: రైతులకు గన్నీబ్యాగులు సరఫరా చేయడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారని మండలంలోని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ అనంతయ్య అధ్యక్�
కొవిడ్ కట్టడికే వ్యాక్సినేషన్మానసిక బలంతో కరోనాను జయించొచ్చు : మంత్రి నిరంజన్రెడ్డి ఘనంగా సురవరం జయంతి75 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీవనపర్తి, మే 28 : పలు రంగాల్లో తనదైన శైలిలో ము ద్ర వేసుకున్న భా
టీటా, ఏటీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుఆన్లైన్లో ప్రారంభించిన ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్త్వరలో రాష్ట్రమంతటా అమలుమహబూబ్నగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కృష్ణ : కరోనా రక్కసితో తీవ్రంగా ఇబ్బందులు పడుత�
అధికారులపై డీఎంవో ఆగ్రహంనవాబ్పేట, మే 27: నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల రోజుల నుంచి టెండర్లు ఎందుకు నిర్వహించడం లేదని జిల్లా మార్కెటింగ్ అధికారి సారిక అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న�
నారాయణపేట రూరల్, మే 25 : జిల్లా కేంద్రంలో లాన్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. ఉదయం 9:30 గంటలకే పోలీసులు, మున్సిపల్ అధికారులు పట్టణంలోని ప్రధాన కూడళ్లకు చేరుకుంటున్నారు. 10 గంటల తర్వాత బయట అనవసరంగా తిరిగేవార�
నారాయణపేట, మే 25 : ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ నిబంధనలు పాటించడంతో కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలని ఎస్పీ చేతన తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 14 రోజులుగా లాక్�
అందుబాటులో లక్ష బ్యాగులు రైతులను ఇబ్బందులు పెడితే సహించం సకాలంలో ధాన్యాన్ని గోదాములకు చేర్చాలి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, మే 25 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో గన్నీ బ్యా�
లాక్డౌన్లో బయట తిరిగేవారిపై చర్యలు తీసుకోవాలికలెక్టర్ హరిచందనమక్తల్ టౌన్, మే 24 : లాక్డౌన్ సమయంలో ప్రజలు కరోనా బారిన పడకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ హరిచందన అధికారులకు సూచించా�
కొనసాగుతున్న బాల్యవివాహాలుగ్రామీణ ప్రాంతాల్లో కొరవడిన అవగాహనబాల్యవివాహాలను అరికట్టడంలో ఐసీడీఎస్ పాత్ర కీలకంమే లోనే పది, ఒకేరోజు మూడు పెండ్లిండ్లను అడ్డుకున్న అధికారులవనపర్తి, మే 23: బాల్యవివాహాలపై అ�
రోడ్లపై ఎక్కడికక్కడ బారీకేడ్లుఅడిషనల్ ఎస్పీ, డీఎస్పీల పర్యవేక్షణజడ్చర్లటౌన్, మే 23 : జడ్చర్ల పట్టణంలోని లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పట్టణ ప్రధాన చౌరస్తాల వద్ద బారీకే�
పకడ్బందీగా అమలవుతున్న లాక్డౌన్ఉదయం పది తర్వాత బయటకొస్తే కేసులేబాలానగర్, మే 23 : కొవిడ్ కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ను విధించింది. ఈ మేరకు బాలానగర్ మండలంలో ఏఎస్సై నాగేశ్వర్రెడ్డి, ట్రైనీ ఎస్సై మ�