ఉమ్మడి జిల్లాలో వేగంగా నిర్మాణాలునారాయణపేట, మే 15 : ప్రభుత్వం రైతులు పంటల దిగుబడిని ఆరబెట్టేందుకు తీసుకొచ్చిన పంట నూర్పిడి సిమెంట్ క ళ్లాలు (డ్రైయింగ్ ప్లాట్ ఫారం) పథకం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంత
లాక్డౌన్కు సహకరిస్తున్న వ్యాపారులు, ప్రజలునిర్మానుష్యంగా రహదారులుదుకాణాలు బంద్ చేశారు. దీంతోఅచ్చంపేట, మే 14: అచ్చంపేట ప్రాంతంలో లాక్డౌన్ మూడో రోజూ విజయవంతమైంది. ప్రజలు ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమ�
నారాయణపేట టౌన్, మే 14: కరోనా తో బాధపడుతున్న ప్రజల సౌకర్యార్థం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హ రిచందన సమక్షంలో ముగ్గురు దాతలు 3 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.శైలజ�
కోయిలకొండ, మే 13 : ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మండల కోఆప్షన్ సభ్యుడు ఖాజా అన్నారు. గురువారం మండల కేంద్రంలో రంజాన్ తోఫాలను ము స్లింలకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కృషితో �
పిడుగుపాటుకు 39 గొర్రెలు మృతి, రూ. 10లక్షలు నష్టంకొత్తకోట, మే 12 : పిడుగుపాటుకు గురై 39 గొర్రెలు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. పాలెం గ�
పల్లెప్రగతితో మారిన రూపురేఖలుపూర్తయిన పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్డురూ.24 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి ఆత్మకూరు, మే 11: పల్లెప్రగతితో గ్రామాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. అన్న�
కొనసాగుతున్న ఫీవర్ సర్వేప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరాపలు గ్రామాల్లో సర్వేను పరిశీలించిన అధికారులునారాయణపేట రూరల్, మే 10 : మండలంలో ఇంటిం టా ఆరోగ్య సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. సింగారం, అప్ప�
ధరించకుంటే రూ.వెయ్యి జరిమానాజోగుళాంబ గద్వాల జిల్లాలో 4,639 కేసులుగద్వాల న్యూటౌన్, మే 10 : కరోనా రెండో దశ విస్తరిస్తున్నా.. వైరస్ సోకితే ఏకంగా ప్రాణాలే పోతున్నా.. ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కనీసం మాస్కు ధర
మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మే 9 : ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం తమ సొంతం అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్�
మరికల్, మే 8 : కొన్నేండ్లుగా ఉన్న రహదారిని ఆంధ్రాకు చెందిన శ్రీసాయి ధరణి స్పంజ్ ఆండ్ ఐరన్ కంపెనీ వారు అక్రమించుకోవడం తగదని సర్పంచ్ అరుంధతిరఘునాథ్రెడ్డి, ఎంపీటీసీ దేవెందర్రెడ్డి ఆన్నారు. శనివారం గ�
నారాయణపేట, మే 8 : పట్టణంలో శనివారం ఫీవర్ సర్వే కొనసాగింది. ఆయా వార్డులలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. జ్వరం, దగ్గుతోపాటు కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట
కలెక్టర్ దాసరి హరిచందనదామరగిద్ద మే 8 : మాస్కు లేకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంతోపాటు మద్దెలబీడ్ గ్�
టెంట్, తాగునీటి సౌకర్యం కల్పించాలికలెక్టర్ వెంకట్రావుపీహెచ్సీ, సబ్సెంటర్ల ఆకస్మిక తనిఖీమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 7: అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల వద్ద టెంటు, తాగునీటి వసతి ఏర్పా టు �