గద్వాల, మే 17 : కరోనా తో జిల్లా దవాఖానలో చేరి చికి త్స పొందుతున్న వారితోపాటు వారి కుటుంబసభ్యులకు నిత్యం అన్నదానం చే యనున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని దవాఖాన
దేవరకద్ర రూరల్, మే 17 : కరోనా సోకిందని ఎవరూ అధైర్యపడొద్దని, బాధితులకు అండగా ఉంటామని సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శివరాజు అన్నారు. మండలంలోని ఇస్రంపల్లి గ్రామంలో కరోనా బాధితులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ర�
వంగూరు, మే 16: మండలంలోని వివిధ గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతున్నది. కాగా మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మాస్కులు ధరించని 12మందికి రూ
సడలింపు వేళల్లో భారీగా రద్దీమధ్యాహ్నం తర్వాత అంతా ఇండ్లకే పరిమితంనిర్మానుష్యంకొనసాగుతున్న లాక్డౌన్పకడ్బందీగా లాక్డౌన్మహబూబ్నగర్, మే 16 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్
మాచారం సర్పంచ్ పెద్దిరాజుఅమ్రాబాద్, మే 16: తనపై తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టను భంగపరిచేలా అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని మాచారం చెంచు సర్పంచ్ పెద్దిరాజు అన్నారు. ఆదివారం ఏర్పాటుచేసిన సమావే�
నారాయణపేట, మే 15 : లాక్డౌన్ సమయంలో కొంతమంది అవసరం లేకున్నా బయటకు వస్తున్నారని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చేతన అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ లాక్డౌ
ఉమ్మడి జిల్లాలో వేగంగా నిర్మాణాలునారాయణపేట, మే 15 : ప్రభుత్వం రైతులు పంటల దిగుబడిని ఆరబెట్టేందుకు తీసుకొచ్చిన పంట నూర్పిడి సిమెంట్ క ళ్లాలు (డ్రైయింగ్ ప్లాట్ ఫారం) పథకం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంత
లాక్డౌన్కు సహకరిస్తున్న వ్యాపారులు, ప్రజలునిర్మానుష్యంగా రహదారులుదుకాణాలు బంద్ చేశారు. దీంతోఅచ్చంపేట, మే 14: అచ్చంపేట ప్రాంతంలో లాక్డౌన్ మూడో రోజూ విజయవంతమైంది. ప్రజలు ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమ�
నారాయణపేట టౌన్, మే 14: కరోనా తో బాధపడుతున్న ప్రజల సౌకర్యార్థం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హ రిచందన సమక్షంలో ముగ్గురు దాతలు 3 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.శైలజ�
కోయిలకొండ, మే 13 : ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మండల కోఆప్షన్ సభ్యుడు ఖాజా అన్నారు. గురువారం మండల కేంద్రంలో రంజాన్ తోఫాలను ము స్లింలకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కృషితో �
పిడుగుపాటుకు 39 గొర్రెలు మృతి, రూ. 10లక్షలు నష్టంకొత్తకోట, మే 12 : పిడుగుపాటుకు గురై 39 గొర్రెలు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. పాలెం గ�
పల్లెప్రగతితో మారిన రూపురేఖలుపూర్తయిన పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్డురూ.24 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి ఆత్మకూరు, మే 11: పల్లెప్రగతితో గ్రామాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. అన్న�
కొనసాగుతున్న ఫీవర్ సర్వేప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరాపలు గ్రామాల్లో సర్వేను పరిశీలించిన అధికారులునారాయణపేట రూరల్, మే 10 : మండలంలో ఇంటిం టా ఆరోగ్య సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. సింగారం, అప్ప�