వీసీలో సమీక్షించిన కలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్, ఏప్రిల్ 24: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ అవసరమైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. శన�
వనపర్తి రూరల్, ఏప్రిల్ 23 : రైతుల సంక్షేమం కోసమే పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నాగవరం, రాజపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో�
అయిజ, ఏప్రిల్ 23 : కరోనా మహమ్మారి కట్టడికి సర్కార్ అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. గతేడాది నుంచి కరోనా కోరలు చాచడంతో ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నది.
జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు ఏర్పాటుఅత్యంత సుందరంగా రూపకల్పనకు చర్యలుపార్కుకు టెండర్లు పూర్తి..త్వరలో భూమి పూజగద్వాల, ఏప్రిల్ 22: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు పర్యాటక శోభ సంతరించుకుకోను�
తేదీల వారీగా కేంద్రానికి తీసుకురావాలిమండలంలోనే అధికంగా వరి పంటలు సాగుకోయిల్సాగర్ కాల్వల నుంచి చెరువులను నింపాంఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిఉందేకోడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంనర్వ,
వ్యక్తిత్వ వికాస నిపుణుడు బాలలింగయ్యమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 21: విద్యార్థులు చదువులో మరింతగా రాణించాలంటే వివిధ రకాల శిక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వ్యక్తిత్వ వికాస నిపుణుడు బాలలింగయ�
జడ్చర్లటౌన్, ఏప్రిల్21: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా బుధవారం మొత్తం 13మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఇన్చార్జి కమిషనర్ లక్ష్మీనారాయణ తెలిపారు. జడ్చర్ల మ�
జెడ్పీ సీఈవో జ్యోతిఎంసీటీసీ ఎన్నికలపై ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణజడ్చర్ల, ఏప్రిల్ 19: ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ప్రతివిషయాన్ని జాగ్రత్తగా పరిశ
ఎస్పీ డాక్టర్ చేతనజిల్లా వాప్తంగా 350కి పైగా ఏర్పాటు చేశాంఅత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పోలీసు స్టేషన్కు రావాలినారాయణపేట, ఏప్రిల్ 18 : పోలీస్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉంటే పోలీ స్ శాఖ వారి ఆధ�
గండీడ్, ఏప్రిల్ 18 : మాతృదేశ సేవలో నేలకొరిగిన హవల్దార్ పరశురాంనాయక్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం గండీడ్ మండలం గువ్వనికుంటతండాలో సైనిక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏ
నారాయణపేట, ఏప్రిల్ 17 : కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించి, నిందితులకు సరైన రీతి లో శిక్షలు పడేలా చేసి సకాలంలో బా ధితులకు న్యాయం చేయాలని ఎస్హెచ్వోలు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేష�