గర్భాలయం వరకు పనులు పూర్తి విద్యుత్ దీపాలు, తాగునీటి వసతి నేడు అమావాస్యకు ఏర్పాట్లు కోయిలకొండ, ఏప్రిల్ 10 : జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ రామకొండ దశాబ్దాల రోడ్డు కల సాకారం కానుంది. నా రాయణపేట ఎమ్మెల్యే ఎ
జెడ్పీ సీఈవో జ్యోతి జడ్చర్లటౌన్, ఏప్రిల్ 10 : కొవిడ్ వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈవో జ్యోతి సూచించారు. శనివారం జడ్చర్ల అర్బన్ హెల్త్సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్�
వనపర్తి జిల్లా దవాఖానకు మరో 5 యూనిట్లు మంజూరుకొత్త యూనిట్లతో మరో 45 మందికి డయాలసిస్ సేవలుదేశంలోనే తొలిసారిగా సింగిల్ యూజ్డ్ విధానం వనపర్తి , ఏప్రిల్ 7 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన త రువాత వైద్య రంగంలో సమ�
వైకుంఠధామం ఏర్పాటుతో తీరిన సమస్యపల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుఅభివృద్ధి పథంలో కొంకల గ్రామం వడ్డేపల్లి, ఏప్రిల్ 7 : పల్లెప్రగతితో గ్రామాల రూ పురేఖలు మారుతున్నాయి. ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత,
నవాబ్పేట, ఏప్రిల్ 7 : కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను కఠినతరం చేసిందని జిల్లా సహకార అధికారి, మండల ప్రత్యేక అధికారి సుధాకర్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ �
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 6: మండలంలోని కౌకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984-85 బ్యాచ్ పదో తరగ తి విద్యార్థులు మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొ�
ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని కేరింతలుచిన్నా, పెద్ద తేడా లేకుండా వేడుకలుజడ్చర్ల, మార్చి 29 : మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం హోలీ సంబురాలను ఉత్సాహంగా జరుపుకొన్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకర�
30 వరకు ఆంక్షాలు అమలుపెరుగుతున్న కరోనా కేసులుప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలిఎస్పీ డాక్టర్ చేతననారాయణపేట, మార్చి 29 : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభు త్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్య �
వాడవాడలా కాముడి దహనంఅంబరాన్నంటిన హోలీ సంబురాలుకేరింతలు కొట్టిన యువకులు, చిన్నారులుతారతమ్యాలు లేకుండా వేడుకలుఊట్కూర్, మార్చి 28 : మండల కేంద్రమైన ఊట్కూర్తోపాటు తిప్రాస్పల్లి, పగిడిమర్రి, అమీన్పూర్, �
గట్టు, మార్చి 28 : మండల కేంద్రంలోని టీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల వచ్చే ఏడాది నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ(సీవోఈ) కళాశాలగా మారనున్నది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకులాల రాష్ట�
కోస్గి, మార్చి 28 : మండలంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. శనివారం రాత్రి మండలంలోని బలబద్రాయిపల్లి గ్రామ శివారులో కలప అక్రమంగా వెళ్తున్న లారీని కోస్గి పోలీసులు పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలి�