పిడుగుపాటుకు 39 గొర్రెలు మృతి, రూ. 10లక్షలు నష్టంకొత్తకోట, మే 12 : పిడుగుపాటుకు గురై 39 గొర్రెలు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. పాలెం గ�
పల్లెప్రగతితో మారిన రూపురేఖలుపూర్తయిన పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్డురూ.24 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి ఆత్మకూరు, మే 11: పల్లెప్రగతితో గ్రామాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. అన్న�
కొనసాగుతున్న ఫీవర్ సర్వేప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరాపలు గ్రామాల్లో సర్వేను పరిశీలించిన అధికారులునారాయణపేట రూరల్, మే 10 : మండలంలో ఇంటిం టా ఆరోగ్య సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. సింగారం, అప్ప�
ధరించకుంటే రూ.వెయ్యి జరిమానాజోగుళాంబ గద్వాల జిల్లాలో 4,639 కేసులుగద్వాల న్యూటౌన్, మే 10 : కరోనా రెండో దశ విస్తరిస్తున్నా.. వైరస్ సోకితే ఏకంగా ప్రాణాలే పోతున్నా.. ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కనీసం మాస్కు ధర
మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మే 9 : ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం తమ సొంతం అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్�
మరికల్, మే 8 : కొన్నేండ్లుగా ఉన్న రహదారిని ఆంధ్రాకు చెందిన శ్రీసాయి ధరణి స్పంజ్ ఆండ్ ఐరన్ కంపెనీ వారు అక్రమించుకోవడం తగదని సర్పంచ్ అరుంధతిరఘునాథ్రెడ్డి, ఎంపీటీసీ దేవెందర్రెడ్డి ఆన్నారు. శనివారం గ�
నారాయణపేట, మే 8 : పట్టణంలో శనివారం ఫీవర్ సర్వే కొనసాగింది. ఆయా వార్డులలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. జ్వరం, దగ్గుతోపాటు కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట
కలెక్టర్ దాసరి హరిచందనదామరగిద్ద మే 8 : మాస్కు లేకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంతోపాటు మద్దెలబీడ్ గ్�
టెంట్, తాగునీటి సౌకర్యం కల్పించాలికలెక్టర్ వెంకట్రావుపీహెచ్సీ, సబ్సెంటర్ల ఆకస్మిక తనిఖీమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 7: అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల వద్ద టెంటు, తాగునీటి వసతి ఏర్పా టు �
గద్వాల, మే 7: దవాఖానలో అన్ని వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నానని, వైద్యులు కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వైద్యులకు సూచించారు. శుక్ర�
అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్జడ్చర్ల టౌన్, మే 6 : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థ�
ప్రతి ఏటా వేసవిలో పలువురు చిన్నారుల మృతిపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలిహన్వాడ, మే 6 : కరోనా నేపథ్యం, పాఠశాలలకు సెలవులు ఉండటంతో పిల్లలు సరదా కోసం ఆయా గ్రామాల సమీపంలోని బావుల వద్దకు ఈతకు వెళ్తు
గద్వాల పట్టణంలో 150సీసీ కెమెరాలుజిల్లా వ్యాప్తంగా 470సీసీ కెమెరాలుగద్వాల న్యూటౌన్, మే5: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిఘా నేత్రాలను అమర్చడంతో పలు కేసులకు ఆధారాలుగా మారుతున్నాయి. గద్వాల పట్టణంలోని పలు �
శరవేగంగా ప్రధాన రహదారి విస్తరణపూర్తి కావొస్తున్న పనులుమక్తల్ టౌన్, మే 5: హైవే 167 పనుల్లో భాగంగా మక్తల్ పట్టణ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఇంతవరకు పలు అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతుండగా మక్తల్ ప�