గద్వాల, మే 7: దవాఖానలో అన్ని వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నానని, వైద్యులు కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వైద్యులకు సూచించారు. శుక్ర�
అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్జడ్చర్ల టౌన్, మే 6 : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థ�
ప్రతి ఏటా వేసవిలో పలువురు చిన్నారుల మృతిపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలిహన్వాడ, మే 6 : కరోనా నేపథ్యం, పాఠశాలలకు సెలవులు ఉండటంతో పిల్లలు సరదా కోసం ఆయా గ్రామాల సమీపంలోని బావుల వద్దకు ఈతకు వెళ్తు
గద్వాల పట్టణంలో 150సీసీ కెమెరాలుజిల్లా వ్యాప్తంగా 470సీసీ కెమెరాలుగద్వాల న్యూటౌన్, మే5: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిఘా నేత్రాలను అమర్చడంతో పలు కేసులకు ఆధారాలుగా మారుతున్నాయి. గద్వాల పట్టణంలోని పలు �
శరవేగంగా ప్రధాన రహదారి విస్తరణపూర్తి కావొస్తున్న పనులుమక్తల్ టౌన్, మే 5: హైవే 167 పనుల్లో భాగంగా మక్తల్ పట్టణ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఇంతవరకు పలు అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతుండగా మక్తల్ ప�
మాస్కులు ధరిస్తేనే బయటకు రావాలిహన్వాడ, మే 4 : కరోనా నివారణ కోసం మండలంలో ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. వేపూర్, నాయినోనిపల్లి, హన్వాడ, ఇబ్రహింబాద్, మునిమోక్షం గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటతంత�
ఈనెల 31 వరకు ఎర్లీబర్డ్ అవకాశంఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీమహబూబ్నగర్ టౌన్, మే 4 : మున్సిపాలిటీల్లో ముందుస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి మరో అవకాశం లభించింది. ఏప్రిల్ 30 వరకు ఉండే ఎర్లీబర్
జడ్చర్ల టౌన్, మే3: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 27 వార్డులకుగానూ టీఆర్ఎస్ పార్టీ 23 స్థానాలను కైవసం చేసుకున్నది. మిగతా నాలుగు స్థానాల్లో బీజేపీ 2, కాంగ్రెస్ 2 స్థానాలను దక్కించుకున్నాయి.బల్దియా ఎ�
కోయిలకొండ, మే 2 : మండలంలో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, జర్నలిస్ట్లకు ఆదివారం సెంట్రింగ్ మేస్త్రీ కుమ్మరి రాములు ఆదివారం బియ్యం, గుడ్లు, పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్�
స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ బాక్సులు భద్రంఓటింగ్ నమోదుపై లెక్కలేసుకుంటున్న అభ్యర్థులుజడ్చర్ల టౌన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసిన నేపథ్యంలో జడ్చర్లలో అన్ని వార్డుల్లో ఓ టింగ్ న�
జడ్చర్ల, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతోలాభం కలుగుతుందని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. గురువారం జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్ గ్రామం�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిఊట్కూర్, ఏప్రిల్ 28 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్
నారాయణపేట, ఏప్రిల్ 27: రైతులు, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్త్తూ దేశంలో ఇతర రాష్ర్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని పలువురు నాయకులు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవి�
ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న ఉద్యమ పార్టీపాలమూరులో తెలంగాణ వాదమే లేదన్న సమైక్యవాదులు2009లో ఎంపీగా ఉద్యమ నేత కేసీఆర్ ప్రస్థానంఎంపీగా ఉంటూనే రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్పునర్నిర్మాణంలోనూ ఉమ్మడి జిల్�
ఇంటింటి ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులుకొవిడ్ నిబంధనలు పాటిస్తూ ..కరపత్రాలు పంపిణీ చేస్తూ ..వార్డుల్లో జోరుగా ప్రచారంజడ్చర్లటౌన్, ఏప్రిల్ 26: మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతుండడంతో టీఆర్