నారాయణపేట, జూన్ 10 : పోలీస్స్టేషన్ల్లో రిసెప్షన్ అధికారి బాధితులపై మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని రిసెప్షన్ వర్టికల్ అధికారి రాజేందర్ అన్నారు. గురువారం జిల్లాలోని పోలీస్స్టేషన�
నారాయణపేట టౌన్, జూన్ 10 : జిల్లాలో కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. కొవిడ్ నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. 10 రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలను పరిశీలిస్తే క్ర�
భూత్పూర్, జూన్ 9 : కల్తీ విత్తనాలకు చోటు లేకుండా నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని రాష్ట్ర కమిషనరేట్ ఏడీఏ సుధాకర్బాబు అన్నారు. మండలంలోని పత్తి విత్తన కంపెనీలలో, డీలర్ల దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర�
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణఊట్కూర్, జూన్ 9 : జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి పథంలోకి తెస్తామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ అ
నారాయణపేట టౌన్, జూన్ 7: హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఎస్డీఐఎఫ్(సోషల్ డేటా ఇంటిటివ్స్ ఫోరం) సభ్యులు సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ హరిచందన సమక్షంలో ఆక్సిజన్ సిలిండర�
నక్కలబండ తండాను సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల, జూన్ 6: రోడ్డు విస్తరణలో పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇల్లు లేదా ఇంటినిర్మాణాలకు స్థలాలను కేటాయిస్తామని ఎమ్మెల్యే లక్ష్�
నారాయణపేట రూరల్, జూన్ 6: పట్టణంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంటకు పట్టణంలోని వివిధ ప్రధాన కూడళ్లలో పోలీసులు తిరుగుతూ తెరిచి ఉంచిన దుకణాలను మూయిస్తున్నారు. 2 గంటలకు వివిధ చౌరస�
మరికల్, జూన్ 5 : వానకాలం ప్రారంభం కావడంతో మండలానికి కావలసిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ శాఖ ఆధికారి జాన్ సుధాకార్ అన్నారు. శనివారం మండలంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తన�
కోస్గి, జూన్ 5 : కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున మార్కెట్లలో జనం మధ్యన ఎక్కువగా తిరిగే వ్యాపారులంతా తప్పకుండా టీకా తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ శిరీష అన్నారు. శనివారం కోస్గి ప్రభుత్వ దవ�
అధికారులు,ప్రజాప్రతినిధులు సమిష్టిగా ముందుకు సాగాలిమండల సర్వసభ సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిబాలానగర్, జూన్ 4 : అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే అధికారులు, ప్ర
జెన్కో డైరెక్టర్ వెంకటరాజంఆత్మకూరు, జూన్3: వర్షాలు మెండుగా కురుస్తున్న నేపథ్యంలో విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉండాలని జెన్కో డైరెక్టర్ వెంకటరాజం అధికారులకు సూచించారు. గురువారం దిగువ జూరాల జలవిద్య�
దేవరకద్ర రూరల్, జూన్ 2 : ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం దవాఖాన ల అభివృద్ధికి కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో రూ.18లక్షలతో నూత