టీటా, ఏటీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుఆన్లైన్లో ప్రారంభించిన ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్త్వరలో రాష్ట్రమంతటా అమలుమహబూబ్నగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కృష్ణ : కరోనా రక్కసితో తీవ్రంగా ఇబ్బందులు పడుత�
అధికారులపై డీఎంవో ఆగ్రహంనవాబ్పేట, మే 27: నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల రోజుల నుంచి టెండర్లు ఎందుకు నిర్వహించడం లేదని జిల్లా మార్కెటింగ్ అధికారి సారిక అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న�
నారాయణపేట రూరల్, మే 25 : జిల్లా కేంద్రంలో లాన్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. ఉదయం 9:30 గంటలకే పోలీసులు, మున్సిపల్ అధికారులు పట్టణంలోని ప్రధాన కూడళ్లకు చేరుకుంటున్నారు. 10 గంటల తర్వాత బయట అనవసరంగా తిరిగేవార�
నారాయణపేట, మే 25 : ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ నిబంధనలు పాటించడంతో కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలని ఎస్పీ చేతన తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 14 రోజులుగా లాక్�
అందుబాటులో లక్ష బ్యాగులు రైతులను ఇబ్బందులు పెడితే సహించం సకాలంలో ధాన్యాన్ని గోదాములకు చేర్చాలి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, మే 25 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో గన్నీ బ్యా�
లాక్డౌన్లో బయట తిరిగేవారిపై చర్యలు తీసుకోవాలికలెక్టర్ హరిచందనమక్తల్ టౌన్, మే 24 : లాక్డౌన్ సమయంలో ప్రజలు కరోనా బారిన పడకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ హరిచందన అధికారులకు సూచించా�
కొనసాగుతున్న బాల్యవివాహాలుగ్రామీణ ప్రాంతాల్లో కొరవడిన అవగాహనబాల్యవివాహాలను అరికట్టడంలో ఐసీడీఎస్ పాత్ర కీలకంమే లోనే పది, ఒకేరోజు మూడు పెండ్లిండ్లను అడ్డుకున్న అధికారులవనపర్తి, మే 23: బాల్యవివాహాలపై అ�
రోడ్లపై ఎక్కడికక్కడ బారీకేడ్లుఅడిషనల్ ఎస్పీ, డీఎస్పీల పర్యవేక్షణజడ్చర్లటౌన్, మే 23 : జడ్చర్ల పట్టణంలోని లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పట్టణ ప్రధాన చౌరస్తాల వద్ద బారీకే�
పకడ్బందీగా అమలవుతున్న లాక్డౌన్ఉదయం పది తర్వాత బయటకొస్తే కేసులేబాలానగర్, మే 23 : కొవిడ్ కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ను విధించింది. ఈ మేరకు బాలానగర్ మండలంలో ఏఎస్సై నాగేశ్వర్రెడ్డి, ట్రైనీ ఎస్సై మ�
నారాయణపేట, మే 22 : జాతీయ స్థాయి ఆశ కార్యకర్తలు ఈ నెల 24న నిర్వహించనున్న సమ్మెను విజయంవంతం చేయాలని ఆశ యూ నియన్ నాయకులు అంజమ్మ, నర్సమ్మ పేర్కొన్నారు. శనివారం మండ లంలోని కోడకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ యూన�
లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించిన అడిషనల్ ఎస్సీ భరత్ నారాయణపేట, మే 22 : లాక్డౌన్ సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని అదనపు ఎస్పీ భరత్ ప్రజలకు సూచించారు. శనివారం డీఎస్పీ మధుసూదన్రావుతో కలిసి పట్టణం�
కలెక్టర్ హరిచందననారాయణపేట టౌన్, మే 21 : జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని, రేపటి నుంచి మరింత పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిచందన తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్
నారాయణపేట టౌన్, మే 21 : కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలను శుక్రవారం కొవిడ్ నిబంధనలు పాటించి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి డోలారోహణం, అభిషేకం తదితర ప్రత్యేక పూజ