నారాయణపేట, మే 22 : జాతీయ స్థాయి ఆశ కార్యకర్తలు ఈ నెల 24న నిర్వహించనున్న సమ్మెను విజయంవంతం చేయాలని ఆశ యూ నియన్ నాయకులు అంజమ్మ, నర్సమ్మ పేర్కొన్నారు. శనివారం మండ లంలోని కోడకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ యూన�
లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించిన అడిషనల్ ఎస్సీ భరత్ నారాయణపేట, మే 22 : లాక్డౌన్ సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని అదనపు ఎస్పీ భరత్ ప్రజలకు సూచించారు. శనివారం డీఎస్పీ మధుసూదన్రావుతో కలిసి పట్టణం�
కలెక్టర్ హరిచందననారాయణపేట టౌన్, మే 21 : జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని, రేపటి నుంచి మరింత పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిచందన తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్
నారాయణపేట టౌన్, మే 21 : కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలను శుక్రవారం కొవిడ్ నిబంధనలు పాటించి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి డోలారోహణం, అభిషేకం తదితర ప్రత్యేక పూజ
ఎల్లూరు వద్ద మోటార్ల మరమ్మతుకు నెల రోజులు పట్టే అవకాశంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మిషన్ భగీరథ అధికారుల సమీక్షమహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ రైతు బజార్ సందర్శనమహబూబ్నగర్, మే 20 : నాగ�
వైద్యరంగానికి సమాజం రుణపడి ఉంటుందివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి, నాగర్కర్నూల్, కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వార్డుల సందర్శనపాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, నాగర్
కరోనా విపత్కర సమయంలోనూ ధాన్యం కొనుగోలుఆదర్శంగా నిలుస్తున్న ఐకేపీ, మెప్మా..వనపర్తి జిల్లాలో 77 చోట్ల కేంద్రాల ఏర్పాటువనపర్తి, మే 20 : కరోనా సెకండ్వేవ్ ప్రతాపా న్ని చూపుతున్నది. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత
సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్రెడ్డికి టీఎస్పీఎస్సీ చైర్మన్గా అవకాశంబాలానగర్ మండలం పెద్దాయపల్లిలో హర్షాతిరేకాలుకమిషన్ సభ్యురాలిగా కొల్లాపూర్కు చెందిన కోట్ల అరుణకుమారిసీఎంకు కృతజ్ఞతలు తెల
లాక్డౌన్పై నిఘాఅప్రమత్తంగా పోలీసు యంత్రాంగంఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులుఅనవసరంగా బయటకు వస్తే జరిమానాలు, కేసులునెట్వర్క్, మే 19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్
ప్రత్యేక కలెక్టర్ పద్మశ్రీపంచవటి దవాఖాన తనిఖీరోగుల కేషీట్లు, స్కానింగ్ రిపోర్టులు, వాటి ధరల పరిశీలనఅధిక ధర వసూలుపై ఆగ్రహంభూత్పూర్, మే 19 : కరోనాతో సతమతమవుతున్న ప్రజల నుంచి ప్రైవేట్ దవాఖానల్లో అధిక ఫీ�
నారాయణపేట, మే 18 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ చేతన హెచ్చరించా రు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట
కోస్గి, మే 18 : రైతులకు ఇబ్బంది లేకుం డా గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వరి కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులను కోరారు. మంగళవారం పట్టణ శివారులోని వరి గోదామును, రైస్
దామరగిద్ద మే 18 : కాలం గడుస్తున్నకొద్దీ మనం రో జూ వాడే వస్తువులకు కాలం చెల్లుతుంది, సేవలు కూడా కనుమరుగైపోతాయి. అలాంటి వాటిలో రేడియోలు, టెలిఫోన్లు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇలా చాలా వస్తువులు, సే వలు ఆగిపోయా
కొత్త వారికి నుమతి లేదుఊరి బయట చెక్పోస్ట్..షిఫ్టుల వారీగా నలుగురు కాపలా60 శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచద్దన్నం, రాగి, జొన్న సంకటే ఆహారంకరోనా దరిచేరని ఎర్రపెంట గ్రామం..లింగాల, మే 17 : కరోనా వైరస్ విజృ