ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని కేరింతలుచిన్నా, పెద్ద తేడా లేకుండా వేడుకలుజడ్చర్ల, మార్చి 29 : మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం హోలీ సంబురాలను ఉత్సాహంగా జరుపుకొన్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకర�
30 వరకు ఆంక్షాలు అమలుపెరుగుతున్న కరోనా కేసులుప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలిఎస్పీ డాక్టర్ చేతననారాయణపేట, మార్చి 29 : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభు త్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్య �
వాడవాడలా కాముడి దహనంఅంబరాన్నంటిన హోలీ సంబురాలుకేరింతలు కొట్టిన యువకులు, చిన్నారులుతారతమ్యాలు లేకుండా వేడుకలుఊట్కూర్, మార్చి 28 : మండల కేంద్రమైన ఊట్కూర్తోపాటు తిప్రాస్పల్లి, పగిడిమర్రి, అమీన్పూర్, �
గట్టు, మార్చి 28 : మండల కేంద్రంలోని టీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల వచ్చే ఏడాది నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ(సీవోఈ) కళాశాలగా మారనున్నది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకులాల రాష్ట�
కోస్గి, మార్చి 28 : మండలంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. శనివారం రాత్రి మండలంలోని బలబద్రాయిపల్లి గ్రామ శివారులో కలప అక్రమంగా వెళ్తున్న లారీని కోస్గి పోలీసులు పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలి�
హైదరాబాద్ : ములుగు, నారాయణపేట జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెవెన్యూశాఖలో 2 జిల్లాలకు 53 చొప్పున మొత్తం 106 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలిలా ఉన్న�