మాస్కులు ధరిస్తేనే బయటకు రావాలిహన్వాడ, మే 4 : కరోనా నివారణ కోసం మండలంలో ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. వేపూర్, నాయినోనిపల్లి, హన్వాడ, ఇబ్రహింబాద్, మునిమోక్షం గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటతంత�
ఈనెల 31 వరకు ఎర్లీబర్డ్ అవకాశంఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీమహబూబ్నగర్ టౌన్, మే 4 : మున్సిపాలిటీల్లో ముందుస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి మరో అవకాశం లభించింది. ఏప్రిల్ 30 వరకు ఉండే ఎర్లీబర్
జడ్చర్ల టౌన్, మే3: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 27 వార్డులకుగానూ టీఆర్ఎస్ పార్టీ 23 స్థానాలను కైవసం చేసుకున్నది. మిగతా నాలుగు స్థానాల్లో బీజేపీ 2, కాంగ్రెస్ 2 స్థానాలను దక్కించుకున్నాయి.బల్దియా ఎ�
కోయిలకొండ, మే 2 : మండలంలో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, జర్నలిస్ట్లకు ఆదివారం సెంట్రింగ్ మేస్త్రీ కుమ్మరి రాములు ఆదివారం బియ్యం, గుడ్లు, పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్�
స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ బాక్సులు భద్రంఓటింగ్ నమోదుపై లెక్కలేసుకుంటున్న అభ్యర్థులుజడ్చర్ల టౌన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసిన నేపథ్యంలో జడ్చర్లలో అన్ని వార్డుల్లో ఓ టింగ్ న�
జడ్చర్ల, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతోలాభం కలుగుతుందని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. గురువారం జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్ గ్రామం�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిఊట్కూర్, ఏప్రిల్ 28 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్
నారాయణపేట, ఏప్రిల్ 27: రైతులు, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్త్తూ దేశంలో ఇతర రాష్ర్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని పలువురు నాయకులు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవి�
ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న ఉద్యమ పార్టీపాలమూరులో తెలంగాణ వాదమే లేదన్న సమైక్యవాదులు2009లో ఎంపీగా ఉద్యమ నేత కేసీఆర్ ప్రస్థానంఎంపీగా ఉంటూనే రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్పునర్నిర్మాణంలోనూ ఉమ్మడి జిల్�
ఇంటింటి ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులుకొవిడ్ నిబంధనలు పాటిస్తూ ..కరపత్రాలు పంపిణీ చేస్తూ ..వార్డుల్లో జోరుగా ప్రచారంజడ్చర్లటౌన్, ఏప్రిల్ 26: మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతుండడంతో టీఆర్
వీసీలో సమీక్షించిన కలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్, ఏప్రిల్ 24: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ అవసరమైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. శన�
వనపర్తి రూరల్, ఏప్రిల్ 23 : రైతుల సంక్షేమం కోసమే పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నాగవరం, రాజపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో�
అయిజ, ఏప్రిల్ 23 : కరోనా మహమ్మారి కట్టడికి సర్కార్ అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. గతేడాది నుంచి కరోనా కోరలు చాచడంతో ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నది.