బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్లు మూలన చేరాయి. అధికారుల పర్యవేక్షణ లేక, జీపీకి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. మండలంలోని ప
Palle Pragathi గ్రామంలో పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా, అవెన్యూ ప్లాంటేషన్ కు నీటి తడులు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను కేటాయించారు.
సంగారెడ్డి జిల్లా కల్హేర్లో (Kalehar) ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలుల ధాటికి రోడ్డు పక్కన ఉన్న చెట్లు నోలకూలాయి. దీంతో రోడ్డుపై అడ్డంగా చెట్లు పడిపోవడంతో మాసాన్ పల్లి, కల్హేర్కు రాకపోకలు నిలిచ
Ex MLA Bhupal Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి
CM KCR | సంగారెడ్డి ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. నారాయణఖేడ్లో సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతల పథకాల�
పటాన్చెరు/రామచంద్రాపురం: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వక
నాగల్గిద్దా: నారాయణఖేడ్ నియోజకవర్గానికి వరప్రదాయిని అయిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.1774 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవోనెంబర్ 37ను జారీ చేయడాన్ని హర్షి�