ప్రైవేట్ టీచర్ల సంక్షేమం కోసం చట్టం తేవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ టీచర్లను కించపరుస్తూ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం తప్పు అని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కితీ�
మైన్స్, మినరల్స్ చట్ట సవరణ బిల్లును 2011 డిసెంబర్ 12న మొదట ప్రవేశ పెట్టింది మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారేనని, ఆ బిల్లు స్టాడింగ్ కమిటీకి వెళ్లి, అక్కడ చర్చించిన తర్వాత లోక్సభకు వచ్చి
అతడు మట్టిని నమ్ముకున్న మనిషి. అతని మెతుకు, బతుకు అంతా మట్టే. పెండ్లాం మెడలో పుస్తెలతో సహా అన్నీ అమ్ముకున్నా, ఇంకా మట్టినే నమ్ముకున్నవాడు. ఏయేటికాయేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా, చివరికి ప్రాణాలైనా వొదు�
అన్ని వర్గాలకూ గులాబీ జెండా అండగా నిలుస్తున్నదని, తల్లి గర్భంలోనున్న శిశువు నుంచి వృద్ధుల వరకూ సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నదని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇన్�
వీణవంక: యాదవుల అభివృద్ది ముఖ్యమంత్రి కేసీఆర్తో సాధ్యపడుతుందని, దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తెలిప�