మంగళవారం విచారణకు హాజరైన యాక్టర్ నందు నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో రానా.. రేపు హీరో రవితేజ వంతు టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. మంగళవారం ఉదయం �
నందు, రుచిర, సుధ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఉత్తమ కలిపురుషుడు’. సందీప్ పొడిశెట్టి దర్శకత్వం వహిస్తూ నందకిషోర్ పసుపాలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ఈ సంద