ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై హైదరాబాద్ నాంపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మాలల మనోభావాలను కించపర్చారని ఆరోపిస్తూ తెలంగాణ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద�
చిన్నారుల అదృశ్యానికి చిరునామాగా మారిన నీలోఫర్ దవాఖానలో మరోసారి నెల రోజుల పసికందు కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. దవాఖాన సిబ్బందినని చెప్పి అమ్మమ్మ వద్ద నుంచి నెలరోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత�
నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజేందర్నగర్కు చెందిన అహ్మద్ మాలిక్(32) మద్యం మత్�
హోటల్లోకి చొరబడి దాడులకు పాల్పడ్డ వారిని పట్టుకుని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్హుస్సేన్ నాంపల్లి పోలీసులకు సూచించారు.
తెలుగుయూనివర్సిటీ : నిర్లక్ష్యంగా పట్టాల మధ్యనుండి నడుచుకుంటు వెళ్తున్న ఓ యువతిని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత�
సుల్తాన్బజార్ : భర్తతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిన ఓ వివాహితను తీసుకువచ్చి భర్తకు అప్పగించిన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్.ఐ సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం రెడ్�