Kalyana lakshmi | బీఆర్ఎస్ పార్టీ వాళ్లమనే కళ్యాణ లక్ష్మిచెక్కులు ఇవ్వలేదా అనే శీర్షికన బుధవారం నమస్తే తెలంగాణ వచ్చిన కథనానికి మునిపల్లి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇవాళ మండలంలో�
మంచిర్యాలలోని సాయికుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు కాలం చెల్లిన మందులు వాడలేదని జిల్లా వైద్యాధికారి హరీశ్ రాజ్ తెలిపారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కాలం చెల్లిన మందులు’ శీర్షికన కథన�
కన్యాకుబ్జ యువరాజు పుష్పకేతుడితోపాటు అతని నలుగురు సోదరులూ.. తమిళదేశంలోని స్త్రీ రాజ్యానికి వెళ్లారు. అనుకోకుండా ఒకరోజు అతని తమ్ముళ్లు నలుగురూ కనిపించకుండా పోయారు. వాళ్లను వెతుకుతూ.. పుష్పకేతుడు ఆ రాజ్య�
వారం దినాలు వర్సగ ఇడ్వకుండ ఉన్నది ముసురు. ఓ రెండు మూడ్రోజుల నుంచే జరంత తక్కువుంది గానీ, మబ్బులెనకనే తప్పిచ్చుక తిరుగుతున్న ఆ ఎర్రబంతి మాత్రం ఇంతవరకు కండ్లవడింది లేదు. కనీసం ఇయ్యాలనన్న పొద్దెల్లుతదేమోనన�
మహాసముద్రంలాగా.. ఆకాశం, నీళ్లు కలిసిపోయి, అంతూ - దరి ఎక్కడ ఉందో కనిపించకుండా భయపెడుతున్నది ఆ ఊరి పెద్ద చెరువు. ఆ చెరువు పక్కనే విశాలమైన మైదానం.. ఆ చెరువు గట్టు వెంబడి వరుసగా జమ్మిచెట్లు.. ఆ జమ్మిచెట్లకు పసుపు �